కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్లో ఉన్న తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. చివరి రోజున స్వామివారికి శాంతిపాఠం, ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన నిర్వహించారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) స్థాయిని �
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వలసలు వెళ్లిన వారు ఊళ్లకు వాపసు వచ్చారని తెలిపారు.
సీఎం కేసీఆర్ నిజమైన భక్తుడని, ఆధ్యాత్మికతపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో బా�
జుక్కల్ నియోజకవర్గంలో సోయా విత్తన శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మెట్ట భూములు ఉన్నందున సోయా పంటను అధికంగా సాగు చేస్తుండడంతో ఇక్కడి రైత
ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులను కోరినట్లు ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే అని పేర్కొన్నారు.
దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. యావత్ భారతదేశంలో విశ్వనాథ్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామం వద్ద రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను శాసనసభలో ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి ఆవరణలో, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా
తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో కరువు ఏర్పడితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించారని పేర్కొన్నారు.