జుక్కల్ నియోజకవర్గంలో సోయా విత్తన శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మెట్ట భూములు ఉన్నందున సోయా పంటను అధికంగా సాగు చేస్తుండడంతో ఇక్కడి రైత
ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులను కోరినట్లు ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే అని పేర్కొన్నారు.
దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. యావత్ భారతదేశంలో విశ్వనాథ్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామం వద్ద రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను శాసనసభలో ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి ఆవరణలో, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా
తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో కరువు ఏర్పడితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించారని పేర్కొన్నారు.
అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది.
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిర్వహిస్తున్న 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీవోసీ)లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లే�
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగు రోజుల పాటు జరుగనున్న 83వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వీ నర్సి�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలం తాడ్కోల్, కొత్తాబాది గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి క
పవిత్రమైన మనసుతో ప్రార్థించే ప్రతి హృదయంలో దేవుడు కొలువై ఉంటాడని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మలక్పేటలోని తిరుమల బ్యాంకులో నిర్వహించిన బ్యాంకు సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస�