పవిత్రమైన మనసుతో ప్రార్థించే ప్రతి హృదయంలో దేవుడు కొలువై ఉంటాడని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మలక్పేటలోని తిరుమల బ్యాంకులో నిర్వహించిన బ్యాంకు సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
గుడ్ గవర్నెన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన యూత్ పార్లమెంట్లో అనర్గళంగా ప్రసంగించిన బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన కేతావత్ మౌనికకు అభినందన�
తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ మంగళవారం సందర్శించారు. శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న కుల్తార్ సింగ్కు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివ
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల పాత్ర ముఖ్యమైనదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ప్రతి గుంటకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ప�
దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల అభ్యున్నతికి కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న చెరువ�
Pocharam Srinivas reddy | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నా
మనిషికి దేవుడిపై భక్తి ఎంత ముఖ్యమో సత్ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహిం�
మత ఛాందసవాదం ప్రమాదకరమని, ఛాందసవాదుల చేతిలోకి వెళ్లిన కొన్ని దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.