అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది.
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిర్వహిస్తున్న 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీవోసీ)లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లే�
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగు రోజుల పాటు జరుగనున్న 83వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వీ నర్సి�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలం తాడ్కోల్, కొత్తాబాది గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి క
పవిత్రమైన మనసుతో ప్రార్థించే ప్రతి హృదయంలో దేవుడు కొలువై ఉంటాడని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మలక్పేటలోని తిరుమల బ్యాంకులో నిర్వహించిన బ్యాంకు సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
గుడ్ గవర్నెన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన యూత్ పార్లమెంట్లో అనర్గళంగా ప్రసంగించిన బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన కేతావత్ మౌనికకు అభినందన�
తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ మంగళవారం సందర్శించారు. శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న కుల్తార్ సింగ్కు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివ
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల పాత్ర ముఖ్యమైనదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ప్రతి గుంటకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ప�