దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల అభ్యున్నతికి కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న చెరువ�
Pocharam Srinivas reddy | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నా
మనిషికి దేవుడిపై భక్తి ఎంత ముఖ్యమో సత్ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహిం�
మత ఛాందసవాదం ప్రమాదకరమని, ఛాందసవాదుల చేతిలోకి వెళ్లిన కొన్ని దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
తెలంగాణ బిడ్డలుగా పుట్టినందుకు గర్వపడాలని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
నస్రుల్లాబాద్, రుద్రూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి పుష్పతో కలిసి పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరెలను పం
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు ఘనంగా నిర్వహించనుంది. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు శాసనసభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Assembly session | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం
పక్కరాష్ట్రం ఏపీలో అన్నదాతలు లబోదిబో మంటున్నరు.. ప్రాణం పోయినా తెలంగాణలో మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిండు ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేస్తుండు బీర్కూర్లో పలు అభివృద్ధి పనులను మంత్రి వే
అల్లర్లు సృష్టించే వారిని ప్రభుత్వం ఉపేక్షించదు.. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి రాష్ర్టాభివృద్ధికి అందరూ కృషి చేయాలి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవు వర్నిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన �
ఇది మూడోసారి.. కొద్ది రోజుల పాటు హోం ఐసొలేషన్లోనే.. సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచన బీర్కూర్, ఆగస్టు 16 : రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ�
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్�