జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు ఘనంగా నిర్వహించనుంది. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు శాసనసభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Assembly session | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం
పక్కరాష్ట్రం ఏపీలో అన్నదాతలు లబోదిబో మంటున్నరు.. ప్రాణం పోయినా తెలంగాణలో మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిండు ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేస్తుండు బీర్కూర్లో పలు అభివృద్ధి పనులను మంత్రి వే
అల్లర్లు సృష్టించే వారిని ప్రభుత్వం ఉపేక్షించదు.. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి రాష్ర్టాభివృద్ధికి అందరూ కృషి చేయాలి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవు వర్నిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన �
ఇది మూడోసారి.. కొద్ది రోజుల పాటు హోం ఐసొలేషన్లోనే.. సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచన బీర్కూర్, ఆగస్టు 16 : రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ�
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్�
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మిర్యాలగూడ, జూలై 14 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఏపీలోని చీరాలల
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా పనులు చేపట్టాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సిద్దాపూర్ వద్ద రూ.120 కోట్లతో చేపట్�
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండివైఖరి అవలంబించినా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేసిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్
Nrusimha swamy | నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రాతఃఆరాధనతో ప్రారంభమైన కార్యక్రమాలు..