రుద్రూర్-బోధన్ రోడ్డు మరమ్మతులకు రూ.2.65 కోట్ల కేటాయింపు స్పీకర్ పోచారం చొరవతో సమస్యకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రయాణికులు రుద్రూర్, నవంబర్ 28 : మండల కేంద్రం నుంచి బోధన్కు ప్రయాణ�
Pocharam Srinivas reddy | శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. సాధారణ పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా టెస్టు చేయించుకున్నాని, అందులో పాజిటివ్గా నిర్ధారణ
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి అవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జల్లాపల్లిఫారంలో జగదాంబ మాత, సేవాలాల
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబా
బాన్సువాడ : బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో 5 డయాలసీస్ యంత్రాలను ఏర్పాటు చేయాలని శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో బుధవారం పర్యటించ
రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్: సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంత నాయకులమంతా సవతి తల్లి పిల్లల మాదిరిగానే ఉండేవాళ్లమని, తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండేది కాదని రాష్ట్ర శా�
బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని: రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న స్థానంలో ఉండి బతుకమ్మ చీరలను కానుకగా అందచేస్తున్నారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన�
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గాంధారి : రాష్ట్రంలో కోటీ ఐదులక్షల మంది మహిళలకు దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్�
బాన్సువాడ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వంద పడకల మాతా, శిశు దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి వసతులు, వైద్యా�
గ్రామాల్లో అభివృద్ధి జరగలేదా? నిరూపిస్తారా? ప్రతిపక్షాలకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అభివృద్ధికి పట్టంకట్టండి: విద్యాశాఖ మం�
సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు స్పీకర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికా
బాన్సువాడకు రండి.. అభివృద్ధి, సంక్షేమాన్ని చూపిస్తా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా : స్పీకర్ పోచారం బీర్కూర్, సెప్టెంబర్ 6 : దేశంలో ఎక్కడాలేని సంక్షేమపథకాలు తెలంగాణలో అమలు చేస్తుంటే.. కొన్ని పార్టీల న�