PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన దిన శుభాకాంక్షలు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అంకోల్ గ్రామంలో నూతన జీపీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభం నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట�
కామారెడ్డి : బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదవారందరికి స్వంత ఇంటి నిర్మాణం నా ఆశయం. సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గానిక�
డబ్బుకు బ్యాంకు వడ్డీ లేదు.. తిరిగి కట్టేదీ కాదు 100% రాయితీ ఇస్తున్న తొలి పథకం పేదలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేది దళితబంధు ఓ అరుదైన సంక్షేమ పథకం చరిత్రలో అభినవ అంబేద్కర్గా కేసీఆర్ ‘నమస్తే తెలంగాణ’తో స్ప�
జూబ్లీహిల్స్ : వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకుని గురువారం ఎర్రగడ్డలోని శ్రీవిజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవెంకటేశ్వర స్వ
రుద్రూర్-బోధన్ రోడ్డు మరమ్మతులకు రూ.2.65 కోట్ల కేటాయింపు స్పీకర్ పోచారం చొరవతో సమస్యకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రయాణికులు రుద్రూర్, నవంబర్ 28 : మండల కేంద్రం నుంచి బోధన్కు ప్రయాణ�
Pocharam Srinivas reddy | శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. సాధారణ పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా టెస్టు చేయించుకున్నాని, అందులో పాజిటివ్గా నిర్ధారణ
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి అవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జల్లాపల్లిఫారంలో జగదాంబ మాత, సేవాలాల
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబా
బాన్సువాడ : బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో 5 డయాలసీస్ యంత్రాలను ఏర్పాటు చేయాలని శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో బుధవారం పర్యటించ
రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్: సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంత నాయకులమంతా సవతి తల్లి పిల్లల మాదిరిగానే ఉండేవాళ్లమని, తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండేది కాదని రాష్ట్ర శా�
బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని: రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న స్థానంలో ఉండి బతుకమ్మ చీరలను కానుకగా అందచేస్తున్నారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన�