దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో 33/11 �
‘రెండు జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు తోపు ఎంపీలు.. తెలంగాణ రైతుల గురించి ఒక్కనాడైనా పార్లమెంటులో మాట్లాడారా..? తెలంగాణ గోసను ఎన్నడైనా వినిపించారా? ధాన్యం కొనబోమన్న కేంద్ర సర్కారును ఏనాడైనా నిలదీశారా?’ అన�
లబ్ధిదారులు తల్లిదండ్రులను ఉంచుకుంటేనే డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు పేదలకు సేవచేయడంలోనే నిజమైన ఆనందం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి సర్కారు కొలువుల కోసం సిద్ధం కావాలి బాన్సువాడ, వర్నిలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు బాన్సువాడలో ప్రభుత్వ కళాశాలల వార్షికోత్సవంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరె
Telangana Assembly: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమీనుల్ ఉన్నతాధికారులతో సమీక్షా సమా
PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన దిన శుభాకాంక్షలు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అంకోల్ గ్రామంలో నూతన జీపీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభం నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట�
కామారెడ్డి : బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదవారందరికి స్వంత ఇంటి నిర్మాణం నా ఆశయం. సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గానిక�
డబ్బుకు బ్యాంకు వడ్డీ లేదు.. తిరిగి కట్టేదీ కాదు 100% రాయితీ ఇస్తున్న తొలి పథకం పేదలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేది దళితబంధు ఓ అరుదైన సంక్షేమ పథకం చరిత్రలో అభినవ అంబేద్కర్గా కేసీఆర్ ‘నమస్తే తెలంగాణ’తో స్ప�
జూబ్లీహిల్స్ : వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకుని గురువారం ఎర్రగడ్డలోని శ్రీవిజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవెంకటేశ్వర స్వ