సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బాన్సువాడ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు.
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా, స్వచ్ఛందంగా తప్పుకుంటానని స్పీకర్ పోచారం శ్రీన�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన ఇంగ్లిష�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి పుట్టినోడైతే అలా మాట్లాడడని, ఈ రకంగా మాట్లాడటం అనేది మాతృమూర్తిని అవ�
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముం దుకుసాగుతున్నదని పేర్కొన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నదని తెలిపారు
సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం,
మండలంలోని తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. చివరి రోజున స్వామివారికి శాంతిపాఠం, ద్వారతోరణపూజ, ధ్వజ కుంభారాధన, నిత్యహవనముతోపాటు యాగశాలలో పూర్ణాహుతి, బలిహరణము, స్నపన తిరుమంజన
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్లో ఉన్న తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. చివరి రోజున స్వామివారికి శాంతిపాఠం, ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన నిర్వహించారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) స్థాయిని �
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వలసలు వెళ్లిన వారు ఊళ్లకు వాపసు వచ్చారని తెలిపారు.
సీఎం కేసీఆర్ నిజమైన భక్తుడని, ఆధ్యాత్మికతపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో బా�