భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)- సౌరవ్ గంగూలీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీసీఐని త�
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడలకు తెరలేచింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో పటాకుల వెలుగు, జిలుగుల మధ్య 36వ నేషనల్ గేమ్స్ గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి.
Modi Putin : యుద్ధం చేయడానికి ఇది సమయం కాదు అని, ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఫెర్టిలైజర్లు, ఇంధన భద్రతా సమస్యలు ఉన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఉజ్బెకిస్తాన్లోని సమరఖండ్లో జరుగుతున్న షాంఘై కోఆప
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన ఏకైక మొనగాడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్స
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై కేసీఆర్ సెటైర్లు వేశారు. తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతదా? దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు. వికారాబా�
మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గ�
రాజ్యాంగంలో భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణించారని, కానీ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక రాష్ట్రంలో మరణించిన వారిని సైకిళ్లపై తీసుకెళ్తున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి�
ప్రజలపై పెరిగిన పన్నుల భారంపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? అని మండిపడ్డారు. ‘‘దేనిపై జీఎస్టీ