దేశంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి రైల్వే వ్యవస్థలో సముల మార్పులు తెస్తున్నామని, ఎయిర్పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భవిష్యత్తు తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు దేశ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు
Modi Kedarnath: ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ కేదార్నాథ్లో పూజలు నిర్వహించారు. బాబా కేదార్కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)- సౌరవ్ గంగూలీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీసీఐని త�
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడలకు తెరలేచింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో పటాకుల వెలుగు, జిలుగుల మధ్య 36వ నేషనల్ గేమ్స్ గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి.
Modi Putin : యుద్ధం చేయడానికి ఇది సమయం కాదు అని, ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఫెర్టిలైజర్లు, ఇంధన భద్రతా సమస్యలు ఉన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఉజ్బెకిస్తాన్లోని సమరఖండ్లో జరుగుతున్న షాంఘై కోఆప
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన ఏకైక మొనగాడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్స
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై కేసీఆర్ సెటైర్లు వేశారు. తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతదా? దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు. వికారాబా�