వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన ఏకైక మొనగాడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్స
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై కేసీఆర్ సెటైర్లు వేశారు. తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతదా? దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు. వికారాబా�
మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గ�
రాజ్యాంగంలో భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణించారని, కానీ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక రాష్ట్రంలో మరణించిన వారిని సైకిళ్లపై తీసుకెళ్తున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి�
ప్రజలపై పెరిగిన పన్నుల భారంపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? అని మండిపడ్డారు. ‘‘దేనిపై జీఎస్టీ
అప్పట్లో ఎవరు మంచి చెప్పినా వినే సంస్కారం ప్రధాన మంత్రులకు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ను బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. జగ�
ప్రపంచ వ్యాప్తంగా భారత్కు పేరు తెచ్చిన మాజీ అథ్లెట్ పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి కోటాలో నలుగురి పేర్లను రాజ్యసభకు నామినేట్ చేసింది. వారిలో ‘‘పర
న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల కేసులో గతంలో మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటి