దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు 'బై బై మోడీ' హాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ట్విటర్లో దేశవ్యాప్తంగా ఈ హాష్ట్యాగ్ గురువారం నంబర్ వన్గా నిలిచింది. దేశాన్న
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 75 స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ సోమవారం నాడు బెంగళూరులో ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన �
ఈ ఏడాది భారత్లో జరిగే చెస్ ఒలింపియాడ్లో కచ్చితంగా మన దేశం మెడల్ సాధిస్తుందని దేశపు తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు. భారత యువకులు చెస్ లెగసీని ముందుకు తీసుకెళ్తారని తను ఆశిస్త
కామారెడ్డి జిల్లా : రైతు దేవుడితో సమానమని, తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన�
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత
ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన ప్రొఫెసర్ స్టీవెన్ లెవిట్స్కీ, ప్రొఫెసర్ డేనియల్ జిబ్లాట్ ‘హౌ డెమొక్రసీస్ డ�
ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్లో స్వర్ణ పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభమై ఇప్పటికి 73 ఏళ్లు గడిచినా.. ఒక్కసారి కూడా భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడలేద�
కోపెన్హెగన్: జర్మనీ టూర్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. కోపెన్హెగన్లో ఉన్న ఆ దేశ ప్రధాని మెట్టి ఫ్రెడ్రిక్సన్ నివాసంలో జరిగిన చర్చల్లో మోదీ పాల్గొన్నారు. ఫ్రెడ్రిక్సన్ నివ
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్�