ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులైన ప్రొఫెసర్ స్టీవెన్ లెవిట్స్కీ, ప్రొఫెసర్ డేనియల్ జిబ్లాట్ ‘హౌ డెమొక్రసీస్ డ�
ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్లో స్వర్ణ పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభమై ఇప్పటికి 73 ఏళ్లు గడిచినా.. ఒక్కసారి కూడా భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడలేద�
కోపెన్హెగన్: జర్మనీ టూర్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. కోపెన్హెగన్లో ఉన్న ఆ దేశ ప్రధాని మెట్టి ఫ్రెడ్రిక్సన్ నివాసంలో జరిగిన చర్చల్లో మోదీ పాల్గొన్నారు. ఫ్రెడ్రిక్సన్ నివ
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్�
సరిస్కా టైగర్ రిజర్వులోని కార్చిచ్చు అదుపు చేయడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆదివారం నాడు ఈ టైగర్ రిజర్వులో కార్చిచు మొదలైంది. మంటలు అదుపులోకి వచ్చాయనుకుంటే.. మరుసటి రోజు ఉదయం మళ్లీ చెలరే
హైదరాబాద్ : భారతదేశ వృద్ధి అవకాశాలను మెరుగుపరచకుండా, ప్రజలకు జీవనోపాధి లేకుండా చేస్తూ, కార్పొరేట్ దోపిడీదారుల కోసమే ప్రధాని మోదీ నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట