తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నగ�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూ�
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ రామానుజుల విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన శ్రీరామనగరం తెలంగాణా రాష్ట్రానికి �
న్యూఢిల్లీ : అధికార దాహంతో ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఉగ్ర దాడికి పధక రచన చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో నెలకొన్న భద్రతా లోపం ఓ డ్ర�
Kangana Ranaut | పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా లోపం సున్నితమైన వ్యవహారమని ఇది రాజకీయ ఫుట్బాల్ అంశం కాదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ప్రధాని పర్యటనలో భద�
డెహ్రాడూన్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో శనివారం రూ 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. రూ 8300 కోట్లతో చే