సుల్తాన్పూర్, నవంబర్ 16: ఉత్తరప్రదేశ్లోని లక్నో, గాజీపూర్ మధ్య కొత్తగా నిర్మించిన 341 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవంలో భ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. సెనేటర్ జాన్ కార్నిన్ నేతృత్వంలోని అమెరికా కాంగ్రెస్ బృందం మోదీని శుక్రవారం కలిసింది. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశ�
Mann Ki Baat : కొవిడ్ టీకా విషయంలో భారతదేశం అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నదని, ఈ విజయంతో దేశం కొత్త శక్తితో ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర...
కోల్కతా : నరేంద్ర మోదీ సర్కార్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్లిష్ట సమయాల్లో కేంద్రం బెంగాల్కు ఎలాంటి నిధులు పంపలేదని దీదీ దుయ్యబట్టారు. ప్రధాని ఈ �
New Delhi | ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ పర్యటన దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కీలకం కానుందని పార్టీ రాష్ట్ర వర్గాలు
న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ స్వల్పంగా పెరిగింది. ప్రధాని వెబ్సైట్లో తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది రూ 2.85 కోట్లుగా ఉన్న ప్రధాని నికర సంపద రూ 22 లక్ష
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, క్వాడ్ నేతలతో భేటీకి సిద్ధమవుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. మోదీని ఉద్దేశించి
వాషింగ్టన్ : పప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ల మధ్య ఈనెల 24న జరిగే భేటీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని వైట్హౌస్ అధికారులు పేర్కొన్నారు. క్వాడ్ గ్రూప్ జ�