న్యూఢిల్లీ : అధికార దాహంతో ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఉగ్ర దాడికి పధక రచన చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో నెలకొన్న భద్రతా లోపం ఓ డ్ర�
Kangana Ranaut | పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా లోపం సున్నితమైన వ్యవహారమని ఇది రాజకీయ ఫుట్బాల్ అంశం కాదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ప్రధాని పర్యటనలో భద�
డెహ్రాడూన్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో శనివారం రూ 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. రూ 8300 కోట్లతో చే
Mamata Banerjee | ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే కలుస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. త్వరలో ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానికి కలిసి బీఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్, త్రిపుర హింసాకాండ తది�
సుల్తాన్పూర్, నవంబర్ 16: ఉత్తరప్రదేశ్లోని లక్నో, గాజీపూర్ మధ్య కొత్తగా నిర్మించిన 341 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవంలో భ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. సెనేటర్ జాన్ కార్నిన్ నేతృత్వంలోని అమెరికా కాంగ్రెస్ బృందం మోదీని శుక్రవారం కలిసింది. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశ�
Mann Ki Baat : కొవిడ్ టీకా విషయంలో భారతదేశం అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నదని, ఈ విజయంతో దేశం కొత్త శక్తితో ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర...