న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు, 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవ సమర్పన్ అభియాన్’ పేరుతో 20 రోజుల మెగా ఈవెంట్కు కేంద్రంలోని అధికార బీజేపీ సన్నాహా
ప్రధాని మోదీ | పారాలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ను ప్రధాని మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు.
Pabhupada Swamy : భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 125 వ జయంతిని పురస్కరించుకుని రూ.125 ప్రత్యేక స్మారక నాణేన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుపాద స్వామి జయంతి వేడుకలను...
PM Modi : టోక్యో ఒలింపిక్స్ ద్వారా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆటల గురించే చర్చించుకోంటున్నారు. ఇది శుభపరిణామం. ప్రతి కుటుంబం ఇలాగే ఆలోచిస్తూ క్రీడల్లో ముందడుగు వేసేలా భవిష్యత్ తరాన్ని ప్రోత్సహించాలి’ అని ప్రధ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సమీక్షించి దానికి మార్పులు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన న�
న్యూఢిల్లీ: విధ్వంసక శక్తులు కొంతకాలం మాత్రమే ఆధిపత్యం చెలాయించగలవని, శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు మానవత్వాన్ని �
ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్�
న్యూఢిల్లీ: రానున్న 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్ర కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం చ�
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కేంద్రంలో, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కులాల ఆధారంగా జనాభా గణనపై ప్రధాని
Ujjwala 2.0 : కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ‘ఉజ్వల 2.0’ (Ujjwala 2.0) ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రద
How e-RUPI Works | టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో డబ్బులు జేబులో పెట్టుకొని బయటికి వెళ్లే రోజులు పోయాయి. స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచం ఉంటుంది.
నేడు ఈ-రూపీ ఆవిష్కరణ | డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో మరో ముందడగుపడనుంది. కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. సోమవారం