న్యూఢిల్లీ: విధ్వంసక శక్తులు కొంతకాలం మాత్రమే ఆధిపత్యం చెలాయించగలవని, శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు మానవత్వాన్ని �
ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్�
న్యూఢిల్లీ: రానున్న 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్ర కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం చ�
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కేంద్రంలో, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కులాల ఆధారంగా జనాభా గణనపై ప్రధాని
Ujjwala 2.0 : కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ‘ఉజ్వల 2.0’ (Ujjwala 2.0) ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రద
How e-RUPI Works | టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో డబ్బులు జేబులో పెట్టుకొని బయటికి వెళ్లే రోజులు పోయాయి. స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచం ఉంటుంది.
నేడు ఈ-రూపీ ఆవిష్కరణ | డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో మరో ముందడగుపడనుంది. కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. సోమవారం
ఢిల్లీ : జాతినుద్దేశిస్తూ చేసే ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచుగా దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రస
న్యూఢిల్లీ: ఇకపై ఇంజినీరింగ్ కోర్సుల బోధన ఐదు భాషల్లో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీలు హిందీతోపాటు తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ ప్రాంతీయ భాషల్లో విద్య�
ఇండియా జోడో ప్రచారాన్ని అమలు చేయాలని, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనే మంత్రంతో ముందుకు సాగాలని భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్�
ఢిల్లీ,జూలై :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఆయన టూర్ లో భాగంగా అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతో పాటు,కొన్నిపథకాలకు శంకుస్థాపనలు చేయ�