బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నరే ట్వ�
బ్రిటన్ ప్రధానితో నేడు మోదీ భేటీ | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సోమవారం కలిశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు నౌకాదళం చేస్తున్న వివిధ సహాయక కార్యక్రమాల గు�
న్యూఢిల్లీ: ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని కరోనా టీకా కేంద్రాల ఏర్పాటు, టీకా వేయించుకునే ప్రజల వయసులో సడలింపు ఇవ్వాలని కోరారు. వయ�
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి పోలింగ్ రోజున పశ్చిమ బెంగాల్కు ఎందుకు వస్తున్నారని, ఎన్నికల రోజున ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మన�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బెంగాలీ బిడ్డ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవుట్సైడర్ వ్యాఖ్యలను మోదీ తోసిపుచ్చారు. రవీంద�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60 శాతం యాక్టివ్ కేసులు, 45.4 శాతం మరణాలు కేవలం మహారాష్ట్రలోనే సంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం స్పష్టం చేసింది. కరోనా రెండో వేవ్�