న్యూఢిల్లీ: పత్రికల్లో వస్తున్న ఓ యాడ్ అందరూ కళ్లింత చేసుకుని చూసేలా చేస్తున్నది. లాండోమస్ అనే అమెరికా కంపెనీ పేరిట ఆ యాడ్ విడదలైంది. బయట పెద్దగా ఎవరికీ తెలియని ఓ కంపెనీ భారత్లో భూరి పెట్టుబడులకు ప్రధాన�
ముంబై: తుఫాను పర్యటనలపై మహారాష్ట్రలో పాలక శివసేన, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. కొంకణ్ ప్రాంతంలో తౌక్టే తుఫాను నష్టం పరిశీలనకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొన్ని గంటలే కేటాయించారని బీజ�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి 12 విపక్ష పార్టీలు సంయుక్తంగా లేఖాస్త్రం సంధించాయి. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు 9 డిమాండ్లను ప్రస్తావించాయి. ఉద్యోగం లేని వారికి నెలకు ఆరు వేల�
బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నరే ట్వ�
బ్రిటన్ ప్రధానితో నేడు మోదీ భేటీ | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సోమవారం కలిశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు నౌకాదళం చేస్తున్న వివిధ సహాయక కార్యక్రమాల గు�