ఢిల్లీ : జాతినుద్దేశిస్తూ చేసే ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచుగా దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రస
న్యూఢిల్లీ: ఇకపై ఇంజినీరింగ్ కోర్సుల బోధన ఐదు భాషల్లో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీలు హిందీతోపాటు తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ ప్రాంతీయ భాషల్లో విద్య�
ఇండియా జోడో ప్రచారాన్ని అమలు చేయాలని, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనే మంత్రంతో ముందుకు సాగాలని భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్�
ఢిల్లీ,జూలై :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఆయన టూర్ లో భాగంగా అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతో పాటు,కొన్నిపథకాలకు శంకుస్థాపనలు చేయ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం �
నేడు కేంద్ర కేబినెట్ భేటీ | కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం కానుంది.
ప్రధానికి ఏపీ సీఎం లేఖ | ప్రధాని మోదీకి ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ దవాఖానల్లో భారీగా టీకాలు నిల్వలున్నాయని వాటిని సేకరించాలని ఆయన కోరారు.
ఢిల్లీ ,జూన్ 23: ఇప్పటివరకు ఇండియా తరపున ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొన్నప్లేయర్స్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించారు. ఒలింపిక్ క్రీడల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు త
ఢిల్లీ ,జూన్ 11: ప్రముఖ అర్థశాస్త్రవేత్త, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రాధామోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.‘‘ప్రొఫెసర్ రాధామోహన్ గారు వ్యవసాయం పట్ల, ప్రత్యేకించి దీర్ఘకాాలి�
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే టాప్ లీడర్ అని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. బీజేపీలో కూడా మోదీనే టాప్ లీడర్ అని కొనియాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని �
న్యూఢిల్లీ: ప్రకాశ్ జావడేకర్ తర్వాత మరో కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలపై ధ్వజమెత్తారు. బాధ్యత గల దేశప్రజలు ప్రధాని మోదీతో కలిసి దేశ ఆర్థికవృద్ధికి ఇంటినుండే పనిచేస్తూ కృషి చేస్తున్నార