న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు సాంస్కృతిక మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. వేలం డబ్బును గంగానదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘నమా�
న్యూఢిల్లీ: భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, ‘జీవన ధార’ అని తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాజ్య�
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ బారిన పడిన రోగుల తాకిడి పెరిగినట్లు జిల్లా ఆసుపత్రి వైద్య అ
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్ 13
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి దూరమవుతున్న జాట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. జాట్ రాజుగా పేర
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు, 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవ సమర్పన్ అభియాన్’ పేరుతో 20 రోజుల మెగా ఈవెంట్కు కేంద్రంలోని అధికార బీజేపీ సన్నాహా
ప్రధాని మోదీ | పారాలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ను ప్రధాని మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు.
Pabhupada Swamy : భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 125 వ జయంతిని పురస్కరించుకుని రూ.125 ప్రత్యేక స్మారక నాణేన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుపాద స్వామి జయంతి వేడుకలను...
PM Modi : టోక్యో ఒలింపిక్స్ ద్వారా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆటల గురించే చర్చించుకోంటున్నారు. ఇది శుభపరిణామం. ప్రతి కుటుంబం ఇలాగే ఆలోచిస్తూ క్రీడల్లో ముందడుగు వేసేలా భవిష్యత్ తరాన్ని ప్రోత్సహించాలి’ అని ప్రధ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సమీక్షించి దానికి మార్పులు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన న�