న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ స్వల్పంగా పెరిగింది. ప్రధాని వెబ్సైట్లో తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది రూ 2.85 కోట్లుగా ఉన్న ప్రధాని నికర సంపద రూ 22 లక్ష
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, క్వాడ్ నేతలతో భేటీకి సిద్ధమవుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. మోదీని ఉద్దేశించి
వాషింగ్టన్ : పప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ల మధ్య ఈనెల 24న జరిగే భేటీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని వైట్హౌస్ అధికారులు పేర్కొన్నారు. క్వాడ్ గ్రూప్ జ�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు సాంస్కృతిక మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. వేలం డబ్బును గంగానదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘నమా�
న్యూఢిల్లీ: భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, ‘జీవన ధార’ అని తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాజ్య�
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ బారిన పడిన రోగుల తాకిడి పెరిగినట్లు జిల్లా ఆసుపత్రి వైద్య అ
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్ 13
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి దూరమవుతున్న జాట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. జాట్ రాజుగా పేర
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం