ముంబై: మహారాష్ట్రలోని పూణెలో నిర్మాణం పూర్తయిన పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గార్వేర్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు
కోల్కతా: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ�
Uttarakhand | ఉత్తరాఖండ్లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది మృతిచెందారు.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14, 16, 17 తేదీల్లో పలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనుండగా మోదీ టూర్ను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నగ�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూ�
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ రామానుజుల విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన శ్రీరామనగరం తెలంగాణా రాష్ట్రానికి �