Uttarakhand | ఉత్తరాఖండ్లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది మృతిచెందారు.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14, 16, 17 తేదీల్లో పలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనుండగా మోదీ టూర్ను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నగ�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూ�
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ రామానుజుల విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన శ్రీరామనగరం తెలంగాణా రాష్ట్రానికి �
న్యూఢిల్లీ : అధికార దాహంతో ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఉగ్ర దాడికి పధక రచన చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో నెలకొన్న భద్రతా లోపం ఓ డ్ర�
Kangana Ranaut | పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా లోపం సున్నితమైన వ్యవహారమని ఇది రాజకీయ ఫుట్బాల్ అంశం కాదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ప్రధాని పర్యటనలో భద�