సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
NITI Ayog: నీతి ఆయోగ్ సమావేశాన్ని కేజ్రీవాల్ బహిష్కరించారు. శనివారం జరిగే మీటింగ్కు వెళ్లడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానికి లేఖ కూడా రాశారు.
వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతూ నియంతృత్వ పోకడలు పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతి�
Siddaramaiah challenge to Modi | ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సవాల్ (Siddaramaiah challenge to Modi) విసిరారు. ‘నాతో కలిసి పరుగెత్తగలరా? ఎవరు అలసిపోయారో చూద్దాం’ అని అన్నారు.
ప్రధాని మోదీ దేశ సంపదను దోచి అదానీ జేబులు నింపుతున్నాడు తప్పా తెలంగాణ రాష్ర్టానికి పైసా ఇవ్వడం లేదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మి గార్డెన
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కన్ను అనారోగ్య సమస్యలతో బాధపడే పేషంట్ల మీద పడింది. వారి వెతలు తీర్చటానికి కాదు, మరింత పెంచటానికి! కేంద్రం తాజా నిర్ణయంతో ఔషధాల ధరలు అమాంతం 12 శాతానికిపైగా పెరిగిపోనున్నా�
ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) లాంటి సంస్థల సంఖ్యను తమ ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న కర్ణాటక పర్యటనలో ఘనంగా సెలవిచ్చారు.
Manish Sisodia | Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor case)లో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై విరుచుకుపడ్డారు. ‘సార్ నన్ను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు. క�
Minister KTR | నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
Koonamneni | దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పదేండ్ల పాలనతో పోల్చుకుంటే మోదీ తొమ్మిదేండ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతిపాలైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్లో అంతులేని భావదారిద్�
ప్రభుత్వం బాండ్ల ద్వారానే కాకుండా ట్రెజరీ బిల్స్ రూపంలో స్వల్పకాలిక రుణాలు సేకరిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు ద్వారా సమకూరే మొత్తాన్ని సైతం కేంద్రం రుణంగా తీసుకుంటుంది.