లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగ�
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
Osmania University | ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు సోమవారం దహనం(Burning effigy) చేశారు.
Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్
Naveen Patnaik - Narendra Modi | ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. త్వరలో జరిగే ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయని తెలుస్తున్నది.
China | ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చైనా సన్నాయి నొక్కులు నొక్కింది. టిబెట్ సౌత్ రీజియన్ (జాంగ్నాన్) తమ భూభాగమేనని చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు.
Ambati Rambabu | గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో ఏడు గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ఈ నెల 14న భార
Lakshadweep | గూగుల్ సెర్చ్లో లక్షద్వీప్ కీవర్డ్ 20 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ గురించి గూగుల్లో తెగ శోధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతవా�
Man Pelts Stone At Modi Banner | ప్రధాని మోదీ ఫొటో ఉన్న బ్యానర్పై ఒక వ్యక్తి రాయి విసిరాడు. (Man Pelts Stone At Modi Banner) పలుమార్లు అదే పని చేశాడు. అక్కడున్న స్థానికులు దీనిని చూశారు. కొందరు వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప�
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భారత్లో విలీనం తర్వాత జమ్ముకశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని స్పష
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా?