యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో ఏడు గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ఈ నెల 14న భార
Lakshadweep | గూగుల్ సెర్చ్లో లక్షద్వీప్ కీవర్డ్ 20 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ గురించి గూగుల్లో తెగ శోధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతవా�
Man Pelts Stone At Modi Banner | ప్రధాని మోదీ ఫొటో ఉన్న బ్యానర్పై ఒక వ్యక్తి రాయి విసిరాడు. (Man Pelts Stone At Modi Banner) పలుమార్లు అదే పని చేశాడు. అక్కడున్న స్థానికులు దీనిని చూశారు. కొందరు వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప�
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భారత్లో విలీనం తర్వాత జమ్ముకశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని స్పష
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా?
దేశీ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్ల కోసం భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీ (IPhone Manufacturing) చేపడుతుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కేశూభాయ్ పటేల్ మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని దొడ్డిదారిన కైవసం చేసుకున్నారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. అనేక కల్పనలు సృష్టించి అభివృద్ధి, ఆర్థిక వ్యవస
బీజేపీ మరోసారి ఎన్నికల స్టంట్కు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నిక లు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు అనవసర హంగామాతో హడావిడి చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో జనాదరణ పొందాలని ఎత్తులేశారు. ఈ క్రమంలో ఆదివ
Swaminathan: ఆహార భద్రత కోసం స్వామినాథన్ అహర్నిశలు శ్రమించినట్లు రాష్ట్రపతి ముర్ము అన్నారు. స్వామినాథన్ మృతి తీర్మని లోటును మిగిల్చిందన్నారు. భారత దేశ ప్రగతి కోసం స్వామినాథన్ తపించారని ప్ర�
Minister KTR : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(Telangana State Formation) గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వ్యాఖ్యలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. మోడీ మాటలు అజ్ఞానం, అహంకారపూరితంగా ఉ
ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అందరినీ కలుపుకుని పోవాలంటూ ఆయన తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటారని, అయితే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర�
Mallikarjun Kharge | 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.