PM Narendra Modi: రెజ్లర్ వినేశ్ ఫోగట్పై ఒలింపిక్ సంఘం వేటు వేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ చాంపియన్లకే చాంపియన్ అని ఆయన అన్నారు. పోగట్పై వేటు బాధిస్తోందన్నారు. నువ్వు భారత దేశానికి
Manu Bhaker | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం పతకం సాధించింది. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా మను భకర్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివర�
పసుపుబోర్డు ఏర్పాటు మాటలకే పరిమితమైంది. ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ పసుపుబోర్డుపై ప్రకటన చేశారు. పది నెలలు దాటి�
జూలై 1న లోక్సభలో తొలుత ప్రతిపక్షనేతగా రాహుల్గాంధీ, ఆ తర్వాతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరువురి మాటలు వాగ్బాణాల యుద్ధాన్ని తలపించాయి. రాహుల్గాంధీలో తన వెనుక రెండు వందలకు పైగా సభ్యులున్నార
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సోమవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా లోక్సభ రికార్డుల నుంచి తొలగించారు.
PM Modi : లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం లోక్
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర సర్కార్కు ఆయా సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో మింగుడుపడటం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వ
PM Kisan | ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సాయంత్రం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కిసాన్ సదస్సులో రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. ప్రధానిగా మూడోసారి మోదీ పదవ�
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీగా ఆయన కొనస
దేశంలో కులమతాల పేరుతో ఓట్ల అడిగి రాజకీయ లబ్ధిపొందిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ మార్క్ అభివృద్ధి కేంద్రం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని ద�
Rajinikanth | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన సతీమణితో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (Oath Cere