మెట్రోరైల్ రెండో దశ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాంలీలా మైదానంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ వ�
బీహార్ డీఎన్ఏ’ విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి అధికారానికి వచ్చే సమయానికి రాష్ట్ర అధికార యంత్రాంగంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో కొందరు బీహార్కు చెందినవారు ఉన్నారు. సీనియారిటీ కారణంగా వారిలో కొందర�
రైల్లో టికెట్లు లేకుండా ప్రయాణించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించారన్న బీహారీ మహిళల సమాధానం విని ఓ రైల్వే డివిజినల్ మేనేజర్(డీఆర్ఎం) అవాక్కయ్యారు. మహా కుంభమేళా సందర్భంగా యూపీలోని బక్సర్ రైల్వే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో సమావేశమయ్యారు. వాషింగ్టన్లోని బ్లెయిర్ హౌస్లో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజ్యూర్లతో కలిసి వచ�
అక్రమ వలసదారుల ఏరివేతలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని చర్యలు దిగుతున్నారు. భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే, వందలాది మంది భారత వలసదారుల్ని రెండో బ్యాచ్ కింద స్వదేశానికి పంపడాని
భారత్లో గత ఏడాది విద్వేషపూరిత ప్రసంగాలు భారీగా పెరిగాయని వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్(సీఎస్ఓహెచ్)లోని ఇండియా హేట్ ల్యాబ్ పేర్కొన్నది.
ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని, ఆప్-దా(విపత్తు) నుంచి స్వేచ్ఛ లభించినందుకు ఢిల్లీ ప్రజలు ఉత్సాహం, సంతృప్తితో ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఇస్మాయిలీ ముస్లిముల నాయకుడు, ప్రముఖ వితరణశీలి ఆగా ఖాన్ తన 88వ ఏట కాలధర్మం చెందారు. వర్థమాన దేశాలలో అనాథాశ్రమాలు, దవాఖానలు, పాఠశాలలు నిర్మించి వేల కోట్ల రూపాయలను సేవా క�
రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆదివారం అంబేదర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ యత్నిస్తున్నదని సీపీఐఎం జాతీయ నాయకుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మత్కాపూర్లో కొనసాగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు ఆయన హా
Pranab Mukherjee | కీ.శే. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ మంగళవారం నిర్ణయించింది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో నిర్మించిన ఈ టర్మినల్ను వర్చువల్గా ప్రారంభించారు.