పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా.. కేంద్రంలోని మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది.
Godavari | తెలంగాణను ఎండబెట్టి... గోదావరిని కొల్లగొట్టే కుట్ర మరింత శరవేగంగా అమలవుతున్నది. ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా ఇటు రాయలసీమ... అటు తమిళనాడుకు తన్నుకుపోయే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏకం�
పాకిస్థాన్తో శాంతిని నెలకొల్పడానికి భారత్ ప్రయత్నం చేసినప్పుడల్లా శత్రుత్వం, ద్రోహమే ఎదురైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మ్యాన్తో జరిగిన పాడ్కాస్ట్లో ఆయన మా
Revanth Reddy | ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేసిన సీఎం రేవంత్రెడ్డికి రివర్స్నోట్
మెట్రోరైల్ రెండో దశ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాంలీలా మైదానంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ వ�
బీహార్ డీఎన్ఏ’ విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి అధికారానికి వచ్చే సమయానికి రాష్ట్ర అధికార యంత్రాంగంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో కొందరు బీహార్కు చెందినవారు ఉన్నారు. సీనియారిటీ కారణంగా వారిలో కొందర�
రైల్లో టికెట్లు లేకుండా ప్రయాణించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించారన్న బీహారీ మహిళల సమాధానం విని ఓ రైల్వే డివిజినల్ మేనేజర్(డీఆర్ఎం) అవాక్కయ్యారు. మహా కుంభమేళా సందర్భంగా యూపీలోని బక్సర్ రైల్వే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో సమావేశమయ్యారు. వాషింగ్టన్లోని బ్లెయిర్ హౌస్లో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజ్యూర్లతో కలిసి వచ�
అక్రమ వలసదారుల ఏరివేతలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని చర్యలు దిగుతున్నారు. భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే, వందలాది మంది భారత వలసదారుల్ని రెండో బ్యాచ్ కింద స్వదేశానికి పంపడాని