Vishal Sikka | ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశా�
దివంగత భారత స్కాష్ దిగ్గజం రాజ్ మనచందకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశ స్కాష్కు రాజ్ చేసిన సేవలను ప్రశంసించిన మోదీ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఆ పార్టీ రాజ కుటుంబానికి డబ్బులు అం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా సాగుతున్నది. అమెరికాలో ఈ మధ్య నెల రోజులు గడిపిన నాకు భారత్, అమెరికాల మధ్య ఎన్నికల ప్రచార తీరులో అనేక పోలికలు ఉన్నట్టుగా అనిపించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు
PM Modi | బ్రిక్స్ సదస్సు (BRICS summit) లో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సుకు ముందుగా కజాన్ (Kajan) లో ఈ ఇరుదేశాల అధినేతల భ
కెన్యా వాసులకు కరెంట్ షాక్ గట్టిగానే తగలబోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత సన్నిహితుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీతో కెన్యా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే ఇందుకు కారణం.
MK Stalin | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో డీఎంకే అధ్యక్షుడు, తమళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. 'సమగ్ర శిక్షా స్కీమ్' కింద కేంద్ర నిధులు విడుదల చేయాలని, 50:50 ఈక్విటీ షేర్ కింద చెన
Devi Sri Prasad | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్తోపాటు �
బీజేపీకి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ‘370 అధికరణం రద్దు’, ‘ఉమ్మడి పౌరస్మృతి’ తో పాటు మరో ముఖ్య అంశం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’. గత నెల ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరోమారు ప్ర�
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్కు రైల్వేశాఖ రెండు కేటాయించి�
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన ఉక్రెయిన్ పర్యటనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయి స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత భారత ప్రభుత్వాధినేత ఆ దేశాన్ని సందర్శించడం �
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో దేశానికి లౌకిక పౌరస్మృతి కావాలని ప్రకటించడం ఒక విరోధాభాసలా కనిపిస్తున్నది. ఎందుకంటే, మతపరమైన రాజకీయాలకు పెట్టింది �