దేశంలో కులమతాల పేరుతో ఓట్ల అడిగి రాజకీయ లబ్ధిపొందిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ మార్క్ అభివృద్ధి కేంద్రం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని ద�
Rajinikanth | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన సతీమణితో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (Oath Cere
ప్రధానమంత్రి మోదీకి వారణాసి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 2014లో 3.71 లక్షలు, 2019లో 4.79 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన మోదీకి ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 1.52 లక్షల మెజారిటీ మాత్రమే ఆయన దక్కించుక�
పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడంటూ నోరు జారడంపై బీజేపీ పూరీ అభ్యర్థి సంబిత్ పాత్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ‘నోరు జారాను. క్షమాపణలు కోరుతున్నా.
లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగ�
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
Osmania University | ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు సోమవారం దహనం(Burning effigy) చేశారు.
Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్
Naveen Patnaik - Narendra Modi | ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. త్వరలో జరిగే ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయని తెలుస్తున్నది.
China | ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చైనా సన్నాయి నొక్కులు నొక్కింది. టిబెట్ సౌత్ రీజియన్ (జాంగ్నాన్) తమ భూభాగమేనని చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు.
Ambati Rambabu | గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.