జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమ
Siddaramaiah | కర్ణాటక ఎక్సైజ్ శాఖ (Karnataka excise department)లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. ఆ ఆరోపణలను నిరూపించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఐఏఎస్ పీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం మహేశ్�
మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఆ పార్టీ రాజ కుటుంబానికి డబ్బులు అం
PM Modi: భారత పరిశ్రమలకు రతన్ టాటా ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రతన్ జీని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ ఇవాళ నివాళి సందేశం వినిపించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన ఆ ఆర్టి
Nawab Malik | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వినియోగించబోనని తెలిపారు. సీఎం షిండే నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీ
PM Modi | తానుండగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి కన్యాశుల్కంలో గిరీశం జట్కా బండి నడిపే వ్యక్తికి సుదీర్ఘంగా వివరిస్తే... దేశానికి స్వాతంత్య్రం వస్తే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ బదిలీ అవుతాడా? అని అమాయకంగా అడుగుతాడు. ఎవరి స�
PM Modi: డోనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య బంధాన్ని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ, రక్షణ, ఎనర్జీ, అంతరిక్ష రంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో బీజేపీ పావులా మారిందని, ఆయన రాజకీయ అవసరాల కోసం పార్టీని వాడుకుంటున్నాడని పాతతరం బీజేపీ నేతలు, సంఘ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ట్రంప్నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చారిత్రక విజయాన్ని సాధించిన నా స్నేహితుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్ - అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు వేచి చూస్తున్
PM Modi | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభినందనలు తెలిపారు. చరిత్రాత్మక విజయం పొందిన నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.