మోదీ ఆప్తమిత్రుడు అదానీకి కెన్యాలో మరో షాక్ తగిలింది. హైవోల్టేజ్ విద్యుత్తు లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం 30 ఏండ్లకు గానూ కెన్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న 736 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,189 కోట్లు) ఒప్పందాన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్లు సమావేశమవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై
ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్లో సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళను ప్రశంసించారు. చేర్యాలకు చెందిన డీ వైకుంఠం 50 ఏండ్లుగా నకాశీ చిత్రకళకు జీవం పోస్తున్నట్టు తెలిపారు.
నాగ్పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ నేషనల్ హైవే (ఎన్హెచ్-163)లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జిల్లాల మధ్య మొదటి ప్యాకేజీలో నిర్మించనున్న జాతీయ రహదారి నిర్వాసితులకు పరిహారం పంపిణీ నత్తనడకన సా
ఆదివాసుల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన పద్మశ్రీ కనక రాజు శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కనక రాజు అంత్యక్రియలు అతని స్వగ్రామమైన జైనూర్ మండలంలోని మార్లవా�
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఆ పార్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జూన 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో తన �
వక్ఫ్ భూములు లాక్కోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసమే వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా ఆరోపించారు. కాన్పూర్లో జరిగిన ఓ క�
Germany Visas | భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల (Skilled Indians) వీసాలను (Germany Visas) 20,000 నుంచి 90,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Modi Laddu | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు భారత్తోపాటు విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కారమార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రష్యాలోని కజన్లో జరుగుతున్న 16వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ‘చర�
man climbs electric pole | ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో మాట్లాడేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్క�
రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూస�
న్యాయదేవత అంటే కండ్లకు గంతలు కట్టుకొని, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో సమానంగా ఉండే త్రాసు పట్టుకొని ఉంటుందని మనందరికీ
తెలిసిందే! న్యాయదేవత విగ్రహంలో కొన్ని మార్పులు చేసి సుప్రీంకోర్టు గ్రంథాలయంలో ఉంచినట్