PM Modi | బ్రిక్స్ సదస్సు (BRICS summit) లో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సుకు ముందుగా కజాన్ (Kajan) లో ఈ ఇరుదేశాల అధినేతల భ
PM Modi: రష్యాలోని కజన్ సిటీలో జరగనున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అక్టోబర్ 22 నుంచి ఆ సమావేశాలు జరగనున్నాయి.
PM Modi | రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 'ఈ ప్రమాదం హృదయ విదారకం' అని పేర్కొన్నారు. మృతుల్లో అమాయక చిన్నారులు కూడా ఉన్నారని ఆవేదన వ్యక
మెయిన్హార్ట్ ఎంతో పెద్ద కన్సల్టెన్సీ. మెయిన్హార్ట్ కంపెనీకి ప్రధాని మోడీ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అందుకే హైదరాబాద్ నగర సమగ్ర ప్రాజెక్టు నివేదిక బాధ్యతను ఆ కంపెనీకి అప్
భారత్పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. కెనడాలో మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా ఉంచినట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు, విమర�
MK Stalin | హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషా ఆధారిత కార్యక్రమాలను నిర్వహించే నిర్ణయాన్ని పునరాలోచించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్ 18న చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవా�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) ఆహ్వానం మేరకు కజాన్ (Kazan)లో ఈనెల 22 నుంచి 24 వరకూ జరగనున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో పాల్గొననున్�
పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేత�
కేంద్రంలో మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది.
కేంద్రంలోని నరేంద్ర సర్కారు దౌత్య విధానం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో అనేక దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా కెనడాతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పల
Union Cabinet Decisions | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, రైతులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3శాతం డీఏను పెంచనున్నట్లు ప్రకటించింది. 2025-26 రబీలో ఆరు పంటలకు కనీస మద్దతు ధరన�
PM Modi | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకప్పటి జమ్ముకశ్మీర్ రాష్ట్రం జమ్ముకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన చాలా రోజు
KTR | ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే రేవంత్ రెడ్డికి దడ పుట్టుకువస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానిని విమర్శించే దమ్ము కూడా సీఎంకు లేదని కేటీఆర్ అన్నారు.