Rekha Gupta | దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాషాయ జెండా రెపరెపలాడింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా (Rekha Gupta) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
New CEC | కొత్త ఎన్నికల ప్రధాన అధికారి (CEC) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న
Nita Ambani | తన భర్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
మన దేశ ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకునేందుకు యత్నించిందా? దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మునుపటి బైడెన్ సర్కారు 21 మిలియన్ డాలర్లు కేటాయించడం, తాజాగా ట్రంప్ సర్కారు వాటిని నిలిపివేయడం చ
Delhi Railway Station | ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేషన్కు భారీగా భక్తులు చేరుకున్�
ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని 1994లోనే బీసీల్లో చేర్చారని, సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హితవుపలికార
Rahul Gandhi | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Arificial Intelligence) సాంకేతికత (Technology) ని భారత్ సరిగా అందిపుచ్చుకోవడం లేదని, వట్టి మాటలతో ప్రయోజనం ఉండదని, చేతలు కావాలని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
తమ ఉత్పత్తులపై భారత్ ఎలా సుంకాలను విధిస్తే.. తామూ అలానే ప్రతీకార సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందే ఆయన ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అమ�