CPI Narayana | అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వివాదాలు సృష్టిస్తున�
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులన�
సీఎం రేవంత్ తన పదవిని, ఆస్తులను కాపాడుకొనేందుకే ప్రధాని మోదీకి భజన చేస్తున్నాడని..ఢిల్లీకి పోయివచ్చిన తర్వాత ట్రెండ్ మార్చాడని.. కిషన్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్రనాయకులపై అదేపనిగా విమర్శలు గుప్పిస్తూ బీ�
ప్రధాని మోదీ ఆయన పనితీరుపై లోతైన ఆత్మపరిశీలన చే సుకోవాలని సీపీఐ జాతీయ కార్యద ర్శి కే నారాయణ అన్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గ్రాఫ్ పడిపోవడం చూశామని ఆయన పేర్కొన్నారు.
PM Modi | నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day). ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు.
బీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘా ల నేతల విమర్శల దాడితో సీఎంలో కదలిక వచ్చింది. 8 మందిని బలిగొన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాకపోవడాన్ని తప్పబట్టడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. రేవంత్రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక �
వరంగల్లోని మామునూరులో నూతన విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సేక�
PM Modi | ఇంతకాలం శ్రామికశక్తిగా పేరుగాంచిన భారతదేశం (INDIA) ప్రస్తుతం ప్రపంచశక్తిగా మారుతోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఇటీవల మహాకుంభమేళా నిర్వహించి తన నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని �
ప్రధాని మోదీ తనకు బడేభాయ్ అని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గుజరాత్ మోడల్ను అనుసరించాలని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అకస్మికంఅకాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ బీజేపీకి, ఎన్డీయే ప్�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలొగ్గినట్టే కనిపిస్తున్నది. తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలను వేస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు తప్పవని
ప్రధాని మోదీ చదివిన డిగ్రీకి సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి చూపిస్తామని ఢిల్లీ హైకోర్టుకు గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆ రికార్డులను ఇతరులకు చూపించబోమని చెప్పింది. దీంతో తీర్పున