Chess Selections | ప్రిల్ 6న వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-19 చదరంగం ఎంపిక పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు
Pamban Bridge | పంబన్ కొత్త రైల్వే వంతెన త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నదారు. ఈ సందర్భంగా వంతెనను జాతికి అంకితం చేయనున్నారు.
ఈ ఏడాది చివరలో జరిగే బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లను దండుకోవాలనే కుటిల లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ''సౌగాత్ ఏ మోదీ'' పేరుతో 32 లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫాలను అందించే పథక
అబద్ధాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీకి గ్రోక్ ఏఐ మేకులా మారిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ 11 ఏండ్లుగా చెప్తున్న వాటిలో నిజమెంతుందో అది తేటత�
Telangana | బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ‘మ్యూజికల్ చైర్' ఆటను తలపిస్తున్నది. పదవిని ఆశిస్తున్న రేసుగుర్రాల జాబితాలో రోజుకో కొత్త పేరు వచ్చి చేరుతున్నది. అసలు నేతలు, వలస నేతలంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా�
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల సాయంతో ప్రస్తుత కష్టకాలాన్ని మణిపూర్ రాష్ట్రం త్వరలోనే అధిగమించి మునుపటి వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ
ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' ప్రధాని మోదీపై చేసిన కామెంట్లు భారత రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇంకో వైపు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని గ్రోక్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం ‘మ�
PM Modi | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) రాకపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు సునీత బృందానికి వెల్కమ్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
PM Modi : ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ కోసం ప్రపంచ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. సుమారు 140 కోట్ల మంది భారతీయుల మనోగతాన్ని ప్రధాని మోదీ తన లేఖ ద్వారా వ్యక్తపరిచారు. సురక్షితంగా సునీత భూమ్మీద
Tulsi Gabbard | తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న ‘అమెరికాకు తొలి ప్రాధాన్యం’ విధానం కేవలం అమెరికా మాత్రమే ఎదగడానికి కాదని, ఈ విషయంలో అపార్థం చేసుకోవద్దని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్�