One Country-One Election Bill | ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి, సోమవారం పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Lok Sabha | భారత రాజ్యాంగం (Indian Constitution) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ (Lok Sabha) లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గత కాంగ్రెస్ �
PM Modi | భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని న
Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరగనున్న విషయం తెలిసిందే.
2018లో తీసుకొచ్చిన ఈ పథకం ప్రయోజనాలను 70 ఏండ్లు పైబడిన వృద్ధులకు కూడా వర్తింపజేసేలా ఇటీవలే మార్పులు చేశారు. తాజా నిర్ణయంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో ఉన్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరే వెసులుబ�
రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు తగ్గేందుకు వీలుందన్న సంకేతాలి చ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్గా పదవీ విరమణ చేస్తున్న శక్తికాంత దాస్.
GST | వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో కొత్తగా మరొకటి రాబోతున్నదా? ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం శ్లాబులకుతోడు ప్రత్యేకంగా గరిష్ఠ శ్రేణిలో మరో శ్లాబు ఉండబోతున్నదా? అంటే.. అవుననే సమాధానాలే కేంద్ర ప్రభుత్వ వర్గాల
Criminal Laws: ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలు.. కొత్త న్యాయ చట్టాల్లో ఉన్న సంక్లిష్టత నుంచి తప్పించుకోలేరని ప్రధాని మోదీ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయ చట్టాల అమలును ఆయన జాతికి అంకితం చేశారు. భా�
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తేదీ ఖరారు కాలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు.
Sabarmati Report | గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report). ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ వీక్షించనున్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం భండారా నుంచి గోండియాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికి తీ�
దేశంలో జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ ప్రధాని మోదీకి రైతు నేత రాకేశ్ టికాయత్ లేఖ రాశారు. జన్యు పరివర్తన చెందిన పంటలు పర్యావరణంతోపాటు ప్రజారోగ్యంపైనా తీవ్ర ప్రభావం చ�