YS Sharmila | ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని మండిపడ్డ�
ప్రధాని నరేంద్ర మోదీ 2023లో అమెరికాను సందర్శించిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సతీమణికి అందజేసిన బహుమతులలో అత్యంత ఖరీదైన వజ్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Diamond | మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోతున్న జో బైడెన్ (Joe Biden) విదేశీ ప్రముఖుల నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు తెలిసింది.
PM Modi: తన కోసం ఎటువంటి భవనాన్ని నిర్మించుకోలేదన్న విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు అని, కానీ పేద ప్రజల కోసం మాత్రం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్�
Fraud couple | రాజకీయ నాయకులు (Political leaders) తమకు తెలుసని, వారిని కలిపిస్తామని చెబుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజేవాళ్ల గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఓ కిలాడీ జంట (Kiladi couple) మాత్రం అంతకంటే హైప్రోఫైల్ మోసాలకు �
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. శుక్రవారం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో గల ఆయన నివాసానికి తరలించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛ�
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. రేపు ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో.. ప్రధాని మోదీ తీరును మాజీ ప్రధాని మన్మోహన్ తప్�
Ken-Betwa River Linking : కేన్-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు నదులకు చెందిన కలశ నీరును .. ప్రాజెక్టు న