PM Modi | ఇస్రో మాజీ ఛైర్మన్ (ISRO former chairman) కస్తూరీ రంగన్ (Kasturi Rangan) మృతిపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని అన్నారు.
పహల్గాం ఉగ్ర దాడి అనంతరం గురువారం మొట్టమొదటిసారి బహిరంగంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న సూత్రధారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు.
పహల్గాం దాడికి సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను పిలవకపోవడం పట్ల ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట
High-Level Security Meet | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఉగ్రదాడి, అనంతర పరిణామాలు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులప�
PM Modi : సౌదీ అరేబియా టూర్ నుంచి మధ్యలోనే ప్రధాని మోదీ హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న ఆయన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ఆరా తీశారు. ఎన్ఎస్ఏ చీఫ్ అజి�
జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొంది
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది.
PM Modi : మోదీ రెండు రోజుల పాటు సౌదీ ఆరేబియాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఆయన సౌదీకి బయలుదేరి వెళ్లారు. జెడ్డాలో ఆ దేశంతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. హజ్ కోటా గురించి ప్రిన్స్ సల్మాన్తో చర్చ
JD Vance Meets PM Modi | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల తర్వాత వారిద్దరూ ప్రత్యేకంగా భేట�
CPI Narayana | రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. హైదరాబాద్ శంషాబాద్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రో
PM Modi | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూసిన విషయం తెలిసిందే. పోప్ మృతి పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వక్ఫ్ బోర్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వాన
Civil Services Day : తమ ప్రభుత్వ పాలసీలతో వెయ్యేళ్ల భవిష్యత్తును సృష్టిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వి�