Republic Day | 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో ముఖ్య అథితిగా హాజరు కాబోతున్�
8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సంద
Revanth Reddy | దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అబద్దాలు ఆడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఢిల్లీలో అధికారంలోకి వస్తే.. ఆ గ్యారెంటీలను ఇక్కడ కూడా అమలు �
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ మంత్రిగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబితే అర�
PM Modi : అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగి ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుంద�
PM Modi | తానూ మనిషినేనని.. దేవుడిని కాదని, పొరపాట్లు చేసి ఉండొచ్చు కానీ దురుద్దేశంతో మాత్రం తప్పులు చేయనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో మోదీ మొదటి పాడ్కాస్ట్ శుక్రవా�
YS Sharmila | బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారన�
Squid Game | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ (Squid Game). ఈ గేమ్లో పొలిటికల్ లీడర్స్ (political leaders) పాల్గొన్న వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
PM Modi | ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో అసలైన ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గడ్డకట్టే చలిలోనూ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తున్నది. మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని
430 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కి