సోమవారం సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ రాజర్షి షా అందుకొన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్లో భాగంగా నార్నూర్ బ్లాక్ అస్పరేషనల్ ప్రొగ్రాం 2024కు గాను �
ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల్లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడతామని గప్పాలు కొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప
మరోవైపు సామాన్యులు పొదుపు చేయలేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది. 40 శాతం సంపద దేశంలోని ఒక శాతం జనాభా దగ్గరే కేంద్రీకృతమైంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలా సంపద ఒక దగ్గర పోగుపడటం ఏ మాత్రం మంచిది కాదు. భారత్ను ప్రపం�
Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో కీలక డోజ్ శాఖ అధిపతిగా వ్యవహరిస్తున్న టెక్ టైకూన్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) భారత పర్యటనకు రాబోతున్నారు.
ఈ నెలాఖరులోగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత కేంద్ర క్యాబినెట్ విస్తరణతోపాటు మార్పులు చేర్పులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలు
CM Stalin : కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం తమిళనాడు సర్కారు కన్నీళ్లు కారుస్తోందని ఇటీవల ప్రధాని మోదీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.
PM Modi | టెక్ టైకూన్, టెస్లా బాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డోజ్ శాఖ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడారు.
పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్సీయూలో జరిగిన వి
రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హెచ్సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు.
JD Vance | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చేవారం భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. సమాచారం మేరకు.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 న�