Indian immigrants | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారివారి దేశాలకు వెళ్లగొడుతోంది.
Pariksha Pe Charcha | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకో�
PM Modi | ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ (Lok Sabha) లో ఆయన మాట్లాడారు.
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) కార్యక్రమం మంచి ఆలోచన అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
Justice Hrishikesh Roy | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంల�
PM Modi | ఆర్కే పురం (RK Puram) ఎన్నికల ప్రచార (Election Campaign) సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఆప్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
Amit Shah | 2025-26కు సంబంధించిన బడ్జెట్ను కేంద్రం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చ
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ�
PM Modi | తన పాదాలు తాకేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిలువరించారు. బదులుగా ఆ నేత పాదాలను మూడుసార్లు తాకి నమస్కరించారు. మోదీ తీరు చూసి ఆ వేదికపై ఉన్న బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు.
PM Modi | పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget session) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు.
PM Modi | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.