PM Modi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) లో శక్తిమంతమైన నిర్ణయాలు చేసే కమిటీ బుధవారం సమావేశమైంది. పహల్గాం (Pahalgam) ఉగ్రవాద ఘటనకు ప్రతీకారంగా ఎలాంటి చర్య తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంద�
PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
PM Modi | ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి (Simhachalam temple) చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవా
ప్రశాంత కశ్మీరంలో పాకిస్థాన్ ఉగ్రమూకలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకొనే సమయం ఆసన్నమైంది? 26 మంది అమాయకుల ప్రాణాలను నిమిషాల వ్యవధిలో గాల్లో కలిపేసిన ముష్కర చర్యలకు చరమగీతం పాడే క్షణాలు దగ్గరపడ్డా�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స�
PM Modi | కెనడా (Canada) సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్నీ (Mark Corney), ఆయన లిబరల్ పార్టీ (Liberal party) కి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Naredra Modi) శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా నాలుగోసారి అధికారం దక్కించుకున్న లిబరల్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొత్త రికార్డులను సృష్టించింది. దేశ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి అని ఈ సభత�
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం 71 మందికి ‘పద్మ’ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
PM Modi | జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack)తో దేశం ఉలిక్కిపడింది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
PM Modi | ఈ నెల 22న పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతో�
Seema Haider | భారత్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు. తాను ఖచ్చితంగా పాక్ కూతురినే అయినప్పటికీ.. ప్రస్తుతం భారత్కు కోడ�