Union Cabinet | పహల్గాం ఉగ్రదాడి తర్వాతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ మంత్రి సహా పలువురితో ఇప
Mallikarjun Kharge: కశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇవ్వడం వల్లే ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ �
కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తాజాగా హిందువులను దేశం నుంచి వెనక్కి పంపాలంటూ వారు విష ప్రచారం మొదలుపెట్టారు. కెనడాలోని 8 లక్షల మంది హిందువులను దేశం నుంచి వెళ్లగొట్టాలంటూ వేర్�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది భారత్లో జరిగే భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన భ�
New CBI Director | కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు కొత్త డైరెక్టర్ రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశం జరిగింది. లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సీజేఐ జస్టి�
Pahalgam Attack | ఉగ్రవాదంపై పోరాటం భారత్కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ �
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకున్నవేళ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడులకు దిగుతున్న దుష్ట శక్తులకు తగిన సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా ఆయన పేర్కొన
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్నా
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి ప్రయత్నించేవారికి సరైన
PM Modi | ప్రముఖ యోగా గురు స్వామి శివానంద (Swami Sivananda) మృతిపట్ల ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. స్వామి శివానంద మృతి తనను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
ఉగ్రవాదుల పని పట్టకుండా ఊరుకోమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, వారిపై దృఢమైన, తిరుగులేని చర్య �
బీజేపీ తర్వాతి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతున్నది.ఆరెస్సెస్, బీజేపీ నాయకుల మధ్య కుదిరే ఏకాభిప్రాయంపై ఆధారపడే కమలం అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందనేది గత అనుభవాలను బట్టి అర్థమవు�