PM Modi | ప్రధాని మోదీ చెప్పింది ఒకటి.. ప్రపంచం చూస్తున్నది మరొకటి! కేంద్రం వాదిస్తున్నది ఒకటి బయట కనిపిస్తున్నది మరొకటి! కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశ �
PM Modi | పాక్ అణు సామర్థ్య బ్లాక్ మెయిలింగ్ను ఇక సహించేది లేదు.. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు అని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్ప
PM Modi | గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నాం.. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది.. భారత రక్ష�
PM Modi | భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు.
India-Pakistan | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చలు జరుపుతున్నారు (military level talks).
DGMOs | భారత్-పాక్ డీజీఎంవోలు (DGMOs) నేడు చర్చలు జరపనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చించనున్నారు. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిన్నటి నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
Operation Sindoor | హల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'పై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే మోదీ పేరు ప్రస్తావించకుండా మౌనం పాటించడం దేశ రాజకీయాల్లో తీవ్ర �
Ceasefire | పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంపై మోదీ సర్కారుపై సోషల్మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు
Modi | పాక్పై భారత్ చివరి వరకు పైచెయ్యిలో నిలిచినా.. అనూహ్యంగా మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆదివారం ప్రధాని మోద
Rahul Gandhi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ప్రధాని మోదికి (PM Modi) లేఖ రాశారు.
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది.