అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్)లో భాగంగా రూ.25.41 కోట్లతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు పూర్తికావచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఏసీఎం ఐఎస్ఆర్ మూర్తి తెలిపారు.
PM Modi | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రొస్టేట్ క్యాన్సర్తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస�
Jagdish Devda | మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ పాదాలకు సైన్యం నమస్కరిస్తుంది’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత సైన్యాన్ని కూడా బ�
కార్గిల్ యుద్ధం అనంతరం అప్పటి వాజ్పేయి ప్రభుత్వం వెంటనే సమీక్షా కమిటీని ఏర్పాటు చేసిన తరహాలోనే పహల్గాం ఉగ్ర దాడిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అటువంటి ప్రక్రియ ఏదైనా తీసుకుంటుందా అని కాంగ్రె స్ ప్రశ్నిం
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10వ తేదీ రాత్రి చేసిన ప్రకటన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. అంతేగాక తన మధ్యవర్తిత్వంలోనే కా�
పాకిస్థాన్పై సైనిక చర్యను నిలిపివేయడానికి అంగీకరించడం ద్వారా ‘అఖండ భారత్' కోసం హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కన్న కలను నిజం చేసే అవకాశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం వృథా చేసిందని శివసేన (యూబీటీ)
Raju Parulekar | ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాల విషయంలో మోదీ ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రారంభించే ముందు మోదీ అఖిల పక్ష సమావేశం న�
PM Modi | ఇది యుద్ధాలు చేసే యుగం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులను శిక్షించామని, పాకిస్థాన్కు బుద్ధి చెప్పామన్నారు. భారత సైన్యం సాధించిన ఈ విజయాన్ని దేశంలోని ప్రతి మహ
M Modi | ఎవరిది విజయం.. ఎవరిది అపజయం. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటకి వచ్చి మాదే విజయమని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడటానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వ
PM Modi | కాల్పుల విరమణపై మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్న వార్త ప్రతీఒక్కరినీ షాక్కు గురి చేసింది. ఒకవైపు పౌరులను కాపాడుకొంటూనే మరోవైపు పాక్ రేంజర్లకు భారత సైన్యం చుక్కలు చూపిస్తుంటే.. ఢిల్లీలోని ఎన్డ�
Donald Trump | రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్, పాకిస్థాన్ను కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో ట్