ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' ప్రధాని మోదీపై చేసిన కామెంట్లు భారత రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇంకో వైపు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని గ్రోక్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం ‘మ�
PM Modi | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) రాకపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు సునీత బృందానికి వెల్కమ్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
PM Modi : ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ కోసం ప్రపంచ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. సుమారు 140 కోట్ల మంది భారతీయుల మనోగతాన్ని ప్రధాని మోదీ తన లేఖ ద్వారా వ్యక్తపరిచారు. సురక్షితంగా సునీత భూమ్మీద
Tulsi Gabbard | తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న ‘అమెరికాకు తొలి ప్రాధాన్యం’ విధానం కేవలం అమెరికా మాత్రమే ఎదగడానికి కాదని, ఈ విషయంలో అపార్థం చేసుకోవద్దని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్�
PM Modi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ (Truth Social)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) చేరారు.
PM Modi | ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. 2019లో క్రైస్ట్చర్చ్ నగరంపై జరిగిన దాడి అయినా.. 2008లో ముంబైపై జరిగిన దాడి అయినా తమ వైఖరి ఒకటేనని �
PM Modi Podcast | అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మ్యాన్ (Lex Fridman) పాడ్కాస్ట్ (Podcast)లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేశార
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, మాటల గారడీతో పాలన సాగిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య అన్నారు. చీమలపాడు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎరిపోతు నాగయ్య సంస్మర�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మారిషస్ (Mauritius) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు (Mauritius President) ధరమ్ గోకూల్ (Dharam Gokhool)తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.