Rahul Gandhi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో భారత ప్రభుత్వం వ్యహరించిన తీరుపై లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Ra
Chenab Bridge: ప్రధాని మోదీ జూన్ 6వ తేదీన జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఆయన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై ఆ బ్రిడ్జ్ను నిర్మించిన విషయం తె�
Northeast Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల సుమారు 34 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ఇవాళ ప్రధాని మోదీ మ�
దేశ పురోగతికి తెలంగాణ అవిరళ కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్' వేదికగా తెలుగు�
Telangana Statehood Day | జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకి పలువురు ప్
భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించరా? 21 రోజుల్లో ట్రంప్ ఇలా ప్రకటించడం ఇది 11వ సారి.
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది.
Jairam Ramesh | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) అనంతరం భారత్ (Bharat), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే ప్రకటించుకుంటుండటంపై ప్రతిపక�
తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
పూర్వం ఓ చక్రవర్తి ఉండేవాడు. తన సామంత రాజ్యాల్లో పాలన ఎలా సాగుతుందో స్వయంగా చూడాలనుకున్నాడు. క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్టు చాటింపు వేయించాడు. దీంతో సామంత రాజులు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. చక�
దేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కలవడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాలు, ఇతర సదస్సులకు హాజరయ్యేందుకు కూడా వారు విముఖత చూపుతున్నారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరో పొరపాటు చేశారు. వేదికపై ఉన్న ప్రధాని పేరును ఆయన మరిచిపోయారు. మోదీని అటల్ బిహారీ వాజ్పేయి అని పిలిచారు. దీంతో సభకు హాజరైన వారు ఇది విని షాక్ అయ్యారు.
PM Modi | ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను మన క్షిపణి వ్యవస్థలు ధ్వంసం