Bank Frauds: గడిచిన 11 ఏళ్ల నుంచి దేశంలో బ్యాంకు మోసాలు పెరిగిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఫ్రాడ్, ఫేక్లు ప్రభుత్వం రక్తంలో ఇమిడిపోయినట్లు ఆయన ఆరోపించారు.
రక్షణశాఖకు భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నామని, బలోపేతం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నదని తేలిపోయింది. వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమ�
కర్ణాటక బీజేపీ నేతలు హోంమంత్రి అమిత్ షా కాలీఫ్లవర్ పట్టుకొని ఉన్న ఒక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే.. 1989లో భాగల్పూర్లో జరిగిన ఒక మారణహోమం గుర్తుకువచ్చింది. ఆ మా
PM Modi | భారత్లో ఉగ్రవాదం వ్యాప్తికి (Unleased Terror) సహకరించే వారికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తగిన సమాధానం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
పారిశ్రామిక రంగం డీలా పడింది. మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న�
మావోయిస్టుల ఉద్యమానికి భయపడ్డ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా.. చివరికి మావోయిస్టుల శవాలను చూసి కూడా వణికిపోతున్నారని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతలు విమర్శించారు.
Niranjan Reddy | ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్భంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిప్పి�
Niranjan Reddy | మనం తీసుకున్న చర్యలు భవిష్యత్ తరాలు ప్రశంసించాలి.. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నీకు సంబంధం లేదు.. మా ఇష్టం అన్న విధంగా వ్యవహరించి అహంకారం ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరగదు అని కేంద్ర, రాష్ట్ర ప్ర�
Niranjan Reddy | కర్రెగుట్టుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ఆపాలి.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కా�
PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మారకం విద్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిభ అన్నప్పుడు, భారతదేశపు కరెన్సీ అయిన రూపాయి మారకం అనే అభిప్రాయం కలగవచ్చు. కానీ, ఉద్దేశం అది కాదు. ఎందుకంటే, రూపాయి మారకం విలువను నిలబెట్టడంలో, పెంచటంలో ఆయన తన ప�
PM Modi: భారత్ను ద్వేషించడమే పాకిస్థాన్ లక్ష్యమని, మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని ప్రధాని అన్నారు. మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే, ఉగ్రవాదుల అంతం దగ్గర పడి