PM Modi | భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ పిరికిపంద అని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) ఎంపీ షాహిద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మో దీ పేరును సైతం మా ప్రధాని ఉచ్ఛరించడం లేదని తీవ్రస్థాయిలో విమర్శి�
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను ప్రపంచ బ్యాంకు పరిష్కరించనున్నట్లు సాగుతున్న ఊహాగానాలకు శుక్రవారం తెరపడింది. తమది సహాయక పాత్ర మాత్రమేనని ప్రపంచ బ్యాంకు అధ�
ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను (General Strike) విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. కందుకూరు మండలం లేమూరులో ఆశా వర్కర్లతో కలిసి సీఐటీయూ కార్యదర్శి బుట్టి బాల్రాజ్ వాల్ పోస్టర్
పహల్గాం ఉగ్రదాడిలో భారత ఆడపడుచుల సిందూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలకు ‘ఆపరేషన్ సిందూర్' పేరిట భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీ�
Rajnath Singh | హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ స�
Pawan Kalyan | పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సిందూర్ను చూడొచ్చని మాజీ సైనిక అధికారులు పేర్కొంటున్నారు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీన�