ముంబై: వచ్చే నెల 1న పుణేలో నిర్వహించనున్న ప్రధాని మోదీ సన్మాన కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Gaurav Gogoi | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ విమర్శలు గుప్పి�
PM Modi | మణిపూర్లో జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొన్ని రోజుల క్రితం మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేయగా, తాజ
జంతు ప్రేమికులు అడ్డుకున్నారు: ఇండియాకు విమానంలో వెళ్తున్నానన్న ఆనందం ఒకపక్క ఉన్నప్పటికీ.. ఆఫ్రికా వైల్డ్లైఫ్ పార్కులో నా కుటుంబం, నేస్తాలతో నేను గడిపిన క్షణాలు, మా సంరక్షకుడు విన్సెంట్ వాన్డర్ నా�
2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్' అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా త�
Rice Shortage | ‘దేశంలో బాయిల్డ్రైస్ (ఉప్పుడు బియ్యం) కన్నా రా రైస్ (పచ్చిబియ్యం) అవసరం ఎక్కువగా ఉన్నది. రా రైస్ ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయబోం’- ఇదీ కేంద్రం తరుచూ రాష్ర్టాని�
IIT | ప్రతి ఏడాదీ భారత్లో కొత్తగా ఐఐటీ, ఐఐఎమ్ విద్యాసంస్ధలు ప్రారంభిస్తున్నామంటు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో చెప్పింది ఉత్త మాటే. రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాన్ సర్కార్ గత ఐదేండ్లలో�
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సులభమే కావొచ్చు! కానీ, ప్రజల విశ్వాసాన్ని పొందడం మాత్రం కష్టసాధ్యమే! ‘2023లోనూ నాపై అవిశ్వాసం తీసుకొచ్చేలా మీకు అవకాశం రావాలి.
Telangana | ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చాం’.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటనపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. �
ఒక పక్క దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలు ఈ విషయంలో టాప్లో ఉన్నాయి. అయితే వాస్తవాలను మరుగున పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, మంత్రులు అడ�
సైనికుల వీరోచిత పోరాటం, వారి ప్రాణ త్యాగంతో కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమరవీరుల పోరాటాన్ని, వారి త్యాగాలను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు