‘విషం పుట్టిన చోటుకే విరుగుడు చేరుకున్నది!’.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగ్పూర్ పర్యటనపై సోషల్మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పదునైన కామెంట్ ఇది. ఆరెంజ్ సిటీ మీద గులాబీ మేఘం కమ్ముకుంటుండటాన్ని ఈ వ్యాఖ్య ప్
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరు మార్చడం పట్ల మోదీ సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) మండిపడ్డారు.
వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నెలన్నరోజులుగా రావణకాష్టంలా తయారైంది. మిలిటెంట్స్ మారణాయుధాలతో రెచ్చిపోతున్నా ఇటు మోదీ సర్కార్, అటు బీరేన్సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చ�
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో హింస పేట్రేగిపోతున్నది. బుధవారం దక్షిణ 24 పరగణాలు, బంకురా జిల్లాల్లో ఘర్షణలు చెలరేగడంతో అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు.
Twitter | ప్రశ్నిస్తే.. పని పడతా..! విమర్శిస్తే.. మూసేయిస్తా..!! ప్రతిపక్ష పార్టీలైనా.. హక్కుల కార్యకర్తలైనా.. ప్రపంచ స్థాయి మీడియా సంస్థలైనా.. సోషల్ మీడియా వేదికలైనా.. బీజేపీ సర్కారు తీరిదే! బీబీసీపై ఇటీవల వేధింపులక�
Defaulters | పేద, మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. కార్పొరేట్ల రుణాలను మాత్రం లక్షల కోట్లలో రైటాఫ్ చేస్తున్నాయి. బీజేపీ తొమ్మిదేండ్ల హయాంలో ఈ ప్రహసనం మరింతగా ఎక్కువయ్యింది. గడిచ
Gujarat | కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా 2030 వరకు దేశంలోని 100 శాతం పిల్లలను బడులకు పంపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పాలిత రాష్ర్టాలే అడ్డంకిగా మారుతున్నాయి. సెకండరీ స్కూల్ చదువులను మానేసిన డ్�
రైల్వే ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, దానికోసం ప్రత్యేకంగా రైల్వే సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అశ్రద్ధ చూపింది.
ప్రధాని నరేంద్రమోదీ దేశానికి నియంతలా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నియంతను, బీజేపీని దేశం నుంచి తరిమేసేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారు. ఇది పూర్తిగా రైల్వేశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత వహి స్తూ రైల్వేశాఖ మంత్రితో పాటు ప్రధాని మోదీ రాజీనామా చేయాలి.