ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్�
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ�
దేశాన్ని 65 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.57 వేల కోట్ల అప్పులు చేస్తే.. తొమ్మిదిన్నరేండ్లలోనే మోదీ ప్రభుత్వం వంద లక్షల కో ట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల కూపంలోకి తోసివేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా �
గతం లో పార్లమెంట్ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఇప్పు డు అదే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆక్షేపిం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన వరంగల్ బహిరంగ సభకు బీజేపీ అగ్రనాయకులు డుమ్మా కొట్టారు. వరంగల్ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని స్టార్ క్యాం పెయినర్గా చెప్పుకొనే మాజీ ఎంపీ విజయ
తన అసమర్థతను దాచి గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ గురివింద సామెతను గుర్తు చేశారని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించాల్సింది పోయి ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్మడం సిగ్గుచేటని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వరంగల్ సభలో మోదీ మాటల్లో అబద్ధాలు, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం తప్ప మరేదీ కానరాలేదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మోదీ అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మరని, అందుకే తొమ్మిదేండ్లలో ఇక్
ఓరుగల్లులో ప్రసిద్ధి చెందిన భద్రకాళీ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ భద్రకాళీ ఆలయంలో గడిపారు.
రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ శంకుస్థాపన పనుల కోసం నిర్దేశించిన స్థలంలో దాదాపు వారం నుంచీ బీజేపీ రాష్ట్ర నాయకులు, రైల్వే అధికారులు హడావుడి చేశారు. ప్రధాని మోదీ ఇక్కడికే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తారే�