Defaulters | పేద, మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. కార్పొరేట్ల రుణాలను మాత్రం లక్షల కోట్లలో రైటాఫ్ చేస్తున్నాయి. బీజేపీ తొమ్మిదేండ్ల హయాంలో ఈ ప్రహసనం మరింతగా ఎక్కువయ్యింది. గడిచ
Gujarat | కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా 2030 వరకు దేశంలోని 100 శాతం పిల్లలను బడులకు పంపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పాలిత రాష్ర్టాలే అడ్డంకిగా మారుతున్నాయి. సెకండరీ స్కూల్ చదువులను మానేసిన డ్�
రైల్వే ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, దానికోసం ప్రత్యేకంగా రైల్వే సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అశ్రద్ధ చూపింది.
ప్రధాని నరేంద్రమోదీ దేశానికి నియంతలా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నియంతను, బీజేపీని దేశం నుంచి తరిమేసేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారు. ఇది పూర్తిగా రైల్వేశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత వహి స్తూ రైల్వేశాఖ మంత్రితో పాటు ప్రధాని మోదీ రాజీనామా చేయాలి.
ప్రధాని మోదీ (PM Modi) వెనక అద్దం చూస్తూ (Rear-view mirror) భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితు�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చి, ఆ తర్వాత రద్దు చేసిన వివాదాస్పద రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ప్రముఖ పరిశోధకురాలు, రచయిత, హక్కుల కార్యకర్త డాక్టర్ న�
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని న�
లోక్సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరన