Death Threat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar)లకు బెదిరింపులు వచ్చాయి.
‘ఆదిపురుష్' చిత్రంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. వివిధ భాషలకు చెందిన సీనియర్ నటులు కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మోదీతో చర్చించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఆ దేశ కాంగ్రెస్ సభ్యులు కోరారు. అమెరికా పర్యటనకు రానున్న భారత ప్రధాని మోదీతో ఈ మేరకు చర్చించాలంటూ సుమారు 60 మంది కాంగ్ర�
Modi Govt | కుదిరితే అమ్ముకోవడం.. లేకపోతే దండుకోవడం.. ఇదీ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంగతి. దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మోదీ మౌనానికి నిరసనగా మణిపూర్ వాసులు ఆదివారం ఆయన ‘మన్కీ బాత్' కార్�
Geetha Press | దేశంలోని ప్రతిష్ఠాత్మక గీతాప్రెస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని జ్యూరీ 2021కి గాను గాంధీ శాంతి బహుమతి ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ ఒ�
అసలు నిజాలను దాచేసి అందమైన అబద్ధాలను గొప్పగా ఎలా చెప్పుకోవచ్చో మరోసారి నిరూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటీవల రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. తన పాలన గురించ
హైదరాబాద్, జూన్ 18 (నమసే తెలంగాణ): రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. తెలంగాణలోని రైతుబంధు పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్�
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవలి ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆయన భారత రైల్వే వ్యవస్థ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. దాదాపు నెలన్నర రోజులుగా నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్నది. సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Y Satish Reddy | హైదరాబాద్ : కేంద్రంలో మోదీ సర్కార్ చరిత్రలో ఎవరు కనివిని ఎరుగని అతిభారీ స్కాంకు పాల్పడింది అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే భారీగా బ్లాక్ మనీని