Yarramada Venkanna | చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నుల�
అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయల మేరకు నష్టపోయారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,
టర్నోవర్ రూ.5 కోట్లు దాటితే వ్యాపార సంస్థలు తమ బిజినెస్ టు బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ (ఈ-ఇన్వాయిస్)ను తీసుకోవాల్సిందే. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థ�
అది 2002.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం.. మహెసాణ జిల్లాలోని ఖేరాలుకు ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజలతో.. ‘మీరు రమీలాబెన్కు ఓటెయ్యండి. నేను చిమ్నాబాయి సరోవర్ను నీటితో నింపుతాను’ అని హామీ ఇచ్చ�
Ashok Gehlot | ప్రధాని నరేంద్ర మోదీకి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలను ఆయన గౌరవించాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఈ దిశగా పయనిస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు.
Cheetah | మన దేశంలో వాతావరణం చీతాలకు అనుకూలం కాదని, అవి ఇక్కడ బతకలేవని పలువురు నిపుణులు ఎంత చెప్పినా ప్రధాని మోదీ వినలేదు. దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో ఉంచారు. క�
BJP | కర్ణాటకలో కమీషన్ల మకిలీ కమలం పార్టీని వదిలిపెట్టేలా లేదు. బురదలోనైనా కమలం వికసిస్తుందంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. అయితే అవినీతి బురదలో కూరుకుపోయిన ఆ పార్టీకి అధః పాతాళమే తప్ప ఈసారి అధికారం
KTR | మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తీసుకొస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు రాసిచ్చిన బాండ�
KTR | పెద్దపల్లి : తెలంగాణ కొంగు బంగారం సింగరేణి.. రాష్ట్రానికే వెలుగుల మణిహారం సింగరేణి.. సింగరేణి అంటే ఒక కంపెనీ కాదు.. సింగరేణి అంటే తెలంగాణ భాగ్యరేఖ.. తెలంగాణ జీవనాడి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల �
Elephant Balarama | కర్ణాటకలోని మైసూరు మహానగరంలో ఏటా దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే గజరాజు బలరామ ఇక లేదు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆదివారం రాత్రి బలరామ కన్నుమూసింది.