జంట హత్యల కేసులో నిందితుడు, రౌడీషీటర్ ముద్దుకృష్ణ ఇటీవల ఓ బహిరంగ వేదికపై ప్రధాని మోదీని సత్కరించటం చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం రామ్నగర జిల్లా చెన్నపట్నకు వచ్చిన ప్రధాని మోదీ మెడలో ముద్�
‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవి. వాటిని వ్యక్తులైనా; బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లాంటి సంస్థలైనా అతిక్రమించలేవు. వారు మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య విద్వేషాలను పెంచలేరు. మేము చ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశాన్ని సర్వనాశనం చేసేస్తారని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీన
ఉచితాలు దేశానికి మంచిది కాదంటూనే పాలు, పెరుగు, వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకర�
బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో మొక్కవోని దీక్షతో 20 ఏండ్ల పాటు కాలువ తవ్వి తన గ్రామానికి నీరు తీసుకొచ్చిన లౌంగి భూయాన్, పచ్చదనం లేకపోతే మనిషికి మనుగడే లేదని తన జీవితకాలమంతా కోటి మొక్కలకు పైగా నాటిన ‘తె
Vande Bharat | తిరువనంతపురం : కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపుర�
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం గురించి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో రైతుబంధు లేదు.
Priyank Kharge | ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే భారత ప్రధాని నరేంద్రమోదీని విషనాగు అంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానిని ఏకంగా 'పనికిరాని కొడుకు' అని వ్యాఖ్యానించారు.
NHAI | రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్పుల కుప్పగా మారిపోయింది. గత తొమ్మిదేండ్