Karnataka | కర్ణాటక అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రధాని మోదీని సొంత పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ నిలదీయటం చర్చనీయాంశంగా మారింది. ‘పదే పదే రాష్ర్టానికి వస్తున్న మోదీ గారూ.. రాష్ర్టాభివృద్ధికి
భారత్ను విశ్వగురువుగా నిలబెడుతున్నామని ఊదరగొడుతున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, వాస్తవంలో మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
పొదలో పులి పొంచి ఉంది. మేత కోసం వచ్చిన ఆవు మీద పంజా విసరడానికి సిద్ధమైంది. “ఇంటి వద్ద దొడ్లో నా చిన్ని ల్యాగ ఉంది. నా పాల కోసం అది ఎదురు చూస్తుంది. కొంచం సమయమివ్వు. ఇంటికెళ్లి దానికి పాలిచ్చి, ఆకలి తీర్చి మళ్�
అదేదో టీవీ యాడ్ లో...ఏం నడుస్తున్నదని అడిగేతే...అంతా ఫాగ్.. నడుస్తున్నదని చెప్పినట్లు...దేశంలో ఏం నడుస్తున్నదని ప్రశ్నిస్తే....అంతా ప్రధాని మోదీ..‘మన్ కీ బాత్' గురించిచెబుతున్నారు. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీ ల�
‘నన్నే అమ్ముడుపోయావ్ అంటావా’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారనేది బీజేపీ నేతలకు జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు. ‘కనీసం రేవంత్రెడ్డి పేరైన
Mann Ki Baat | 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఒకదాని వెంట ఒకటిగా వందలాది హామీలు ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన 100 హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తిగా అమలుకాలేదు.
BJP False Post | బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఓ మొబైల్ స్టోర్ను ప్రారంభించేందుకు 2017 ఆగస్టులో కేరళ రాష్ట్రం కొచ్చి సిటీకి వెళ్లింది. ఈ సందర్భంగా రోడ్డు మార్గాన తెల్లటి కారులో సన్నీ లియోన్ స్ట
‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడ�
బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్సింగ్ లాంటి గ్యాంగ్స్టర్లు తిరిగి సమాజంలోకి రాకూడదని దివంగత ఐఏఎస్ కృష్ణయ్య కూతురు పద్మ అన్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితుడైన ఆనంద్ మోహన్ సింగ్ను 29 ఏండ్ల తర్వాత గ�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.