PM Modi | ఎన్డీటీవీ సీనియర్ ఎడిటర్, యాంకర్ శరబ్ జాకబ్ తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేశారు. ఆమె 20 ఏండ్లుగా ఆ చానల్లో పని చేస్తున్నారు. మహిళల పట్ల ప్రధాని మోదీ చూపించే గౌరవంపైన ఒక కార్యక్రమం చేసిన మరుసటి
Modi's Degree | ఢిల్లీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 7న ఇద్దరు నేతలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 2017 మార్చిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 44 ఏండ్ల వయసున్న యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవిని చేపట్టారు. హిందుత్వ శ్రేణులు ఆయనను ‘హిందూ సింహం’గా అభివర్ణించాయి. నిజంగానే, విద్వ
తాజెడ్డ కోతి వనమల్లా చెరిచింది అన్నట్లుంది కేంద్రం వైఖరి. ఆర్థిక వ్యవస్థను బాగుపరచటం చేతగాక, ఉన్నదానిని మరింత దిగజార్చుతున్నది. రూ.2,000 నోట్ల రద్దు దీనికో తాజా ఉదాహరణ.
పైన మనం చెప్పుకొన్న రోగం పేరు బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ. పెద్ద డాక్టర్ ప్రధాని నరేంద్ర మోదీ. రోగానికి మొదట వేసిన మందు పెద్ద నోట్ల రద్దు. జూనియర్ డాక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న డాక్టర్ వేస
New Parliament | కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని ప్రారంభిస్తారన్న లోక్సభ స్పీకర్ ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించాయి.
New Parliament | కేంద్రం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే, పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం �
మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రభుత్వ కార్యాలయ బేస్మెంట్లో రూ.2.31 కోట్లు, కేజీ బంగారం దొరికింది. జైపూర్లోని యోజనా భవన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యాలయంలోని బీరువాలో ఫైళ్ల మధ్య సూట్కేసు కన్పించి
కర్ణాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో సరికొత్త అంశాలపై చర్చకు దారి తీశాయి. బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు హడావిడిగా మోదీ ప్రకటించారు. 2000 రూపాయల నోట్లను కొత్తగా �
ప్రధాని మోదీ ప్రారంభించిన ముంబై-నాగపూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్వే రోడ్డు ప్రమాదాలతో రక్తమోడుతున్నది. 520 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారిపై డిసెంబర్, 2022-ఏప్రిల్ 2023 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 39 మంది ప్రాణాల�
ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును బుల్డోజ్ చేస్తూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్య�