కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్ల
ఎంతో ఘనకీర్తి గడించినట్లు చెప్పుకొంటున్న మోదీ ఆధ్వర్యంలో ఎన్నికైన తొలి లోక్సభలోని ఎంపీల్లో ఎక్కువమంది అవినీతిపరులు బీజేపీ వాళ్లేనట. 33 శాతం మంది లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయట.
అవినీతికి ప్రధాని మోదీ వ్యతిరేకం కాదని, తాను గతంలో అవినీతిపై చేసిన ఫిర్యాదులను ఆయన బుట్టదాఖలు చేశారని జమ్ముకశ్మీర్ మాజీ లెప్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. సత్యపాల్ మాలిక్ వద్ద గత
Quad Meeting: క్వాడ్ సమావేశాలను ఆస్ట్రేలియా రద్దు చేసింది. ఆ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెళ్లడం లేదు. దీంతో ఆ సదస్సును రద్దు చేసినట్లు ఆసీస్ ప్రధాని వెల్లడించారు. జీ7 సదస్సులో ఆ నేతలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది 13వ తేదీ నాటి కర్ణాటక పరాభవం. అంతకు ముందు 11నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర, ఢిల్లీ కేసులలో మోద�
Karnataka | ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు శుభ్రం చేశారు. గో మూత్రం, పేడ (cow dung)తో ఆ రహదారిని క్లీన్ చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
దేశంలో నరేంద్ర మోదీ హవా ముగిసిందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడిక తమ (విపక్షాలు) ప్రభావ�
కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ చిత్తుగా ఓడింది. కమలం ఓటమిపై పలువురు అనేక కారణాలు వెల్లడిస్తున్నా, ప్రాథమికంగా ఓటర్లందరూ విద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీకి బుద్ధి చెప్పారన్నది సుస్పష్టం. మతం, �
కర్ణాటకలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో బీజేప
ప్రధాని మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటు పట్ల ప్రజలు విసుగెత్తి పోతున్నారని, కన్నడ ప్రజ�