KCR | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తుంటే.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు వాటి పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నది. జల విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్త�
Satyapal Malik | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీకే చెందిన జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్మాలిక్కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇటీవల ‘ది వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలి�
దేశంలో నేర, కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది మంచి, ఏది చెడు? అనే చర్చ జరగాలి. ఏది నిజం, ఏది అబద్ధమో తేలుస్తూనే వర్తమాన వాస్తవాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటు రాజకీయ నేతలు, అటు హక్కుల సంఘం నేతలను అనేక రకాలుగా వేధిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులను సైతం టార్గెట్ చేసుకొని వారు వాస్తవ �
Adani Group | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న ఏకపక్ష విధాన నిర్ణయాలు కార్పొరేట్లకు జేబులు నింపేందుకే కాకుండా అటవీభూములనూ దోచిపెట్టేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్
Vizag Steel Plant | ప్రైవేటీకరణే ఏకైక మంత్రంగా పనిచేస్తున్న మోదీ సర్కారు.. తాను పట్టిన పట్టు సాధించేందుకు ఎంతదూరమైనా వెళ్తున్నది. ఎంతదూరమంటే ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థలను మరో ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్�
మోదీ సార్.. ఇదేం స్కూల్? ఒకసారి చూడండి.. కనీసం మీరైనా దీనిని బాగు చేయించండి అంటూ జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) కథువాలో (Kathua) ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే సీరత్ నాజ్ (Seerat Naaz) అనే బాలిక తన స్కూల్ దుస్థితిన
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ సంస్థలు నమోదు చేస్తున్న 95 శాతాన
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్�
Vande Bharat | గత లోక్సభ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్' పేరిట బీజేపీ సర్కారు సెమీ-హైస్పీడ్ తొలి సర్వీసును ప్రారంభించింది. నాలుగేండ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి తొలి రైల�
మరోప్రక్కన, గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం మెల్లమెల్లగా నీరుకార్చివేయబడుతోంది. ఈ పథకం కింద లభించే వేతనం, జాతీయ కనీస వేతనం స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంది. అలాగే, పథకం కింద 100 రోజుల పన
దేశంలో మోదీ బాబా.. 30 మంది దొంగలు పడ్డారని, దేశ సంపద కొల్లగొట్టడమే వీరి లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రజాపోరు యాత్ర ప్రారంభం సం దర్భంగా ఆయన మా
Sambit Patra | బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్లో షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నది. ఒడిశాలోని జముగంద్ గ్రామ పర్యటన సందర్భంగా ఆయన ఓ గిరిజన ఇంటిలో భోజనం చేశారు. వృద్ధులు, చ�
ప్రధానమంత్రి మన్కీ బాత్ వంద ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 26న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను రేడియో ప్రసార భ�
నరేంద్రమోదీ పాలనలో దేశం వల్లకాడు అయ్యిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని రైతువేదిక భవనంలో 94 మందికి కల్యాణలక్ష్మి, ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.