Chandrayaan-3 | ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తున్నది. ఈ విజయం వెనుక చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి ఉన్నది. పీఎస్యూలను ప్రైవేటుపరం చేసే ఆత్రుతతో ఉ�
Essential Commodities Price | భారత్-నేపాల్ సరిహద్దును ఉత్తరాఖండ్లోని సమీప గ్రామస్థులు ఇటీవల తరచూ దాటుతున్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే... దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పక్క దేశానికి సాహస�
ఈశాన్య రాష్ర్టాలలో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో నేడు మరణ మృదంగం మోగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణల వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. 25 గ్రామాలు, 350
Asian Games | ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు భారత ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు. ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశ�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) పేర్కొంది.
Manipur | మణిపూర్లో హింసాకాండపై మౌనం వహిస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రత్యేక పాలనకు అనుమతులు ఇవ్వాలంటూ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. మరోవైప
మతాన్ని కేంద్రీకృతంగా చేసుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటున్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్ (France) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi).. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్ చీరను బహూకరించారు.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరుల అభిప్రాయాలు తెలిపే గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ వెబ్సైట్కు సమర్పించవచ్చని పేర్కొంది.
మరీ గింతన్యాలమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇంతకాలం టార్గెట్ చేసి బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్టు మునగ చెట్టు ఎక్కించారు.
ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం (France highest award) లభించింది. ప్రధాని మోదీకి దేశాధ్యక్షుడు మాక్రాన్ (President Macron) ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది �
Rafale Fighter Jets: 26 రఫేల్ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జరిగిన డీఏసీ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రఫేల్స్తో పాటు స్కార్పీన్ సబ్మెరైన్లను కూడా కొనుగోలు చేసేందు�
దేశం అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు గత తొమ్మిదేండ్ల మోదీ పాలనను నిష్పాక్షికంగా పరిశీలిస్తే వైఫల్యాలే తప్ప మరేం కనిపించదు. నిజానికి దేశ ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనాతీరుతో విసి�