Sundar Pichai: గుజరాత్లో ఫిన్టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇండియాలో డిజిటైజేషన్ ఫండ్ కింద 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. వాష
Singer Mary Millben: అమెరికా మేటి సింగర్ మేరీ మిల్బిన్.. భారతీయ జాతీయ గీతాన్ని పాడారు. వాషింగ్టన్లో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో ఆమె జనగణమణ పాటను పాడారు. వందలాది మంది ఆహ్వానితుల నడుమ ఆమె ఆ గీతా�
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోదీ అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాట్నాలో విపక్షాలు నిర్వహించిన �
వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చ
‘నా బిస్తర్ రెడీగా ఉంది. జేపీ నడ్డా ఒక్క కాల్ చేస్తే పదవి నుంచి తప్పకుంటా’.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది కచ్చితంగా అధ్యక్ష మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు
మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది
అల్లర్లతో అట్టుడుకుతూ మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో యోగాసనాలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మండిపడ్డారు.
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
Death Threat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar)లకు బెదిరింపులు వచ్చాయి.
‘ఆదిపురుష్' చిత్రంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. వివిధ భాషలకు చెందిన సీనియర్ నటులు కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మోదీతో చర్చించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఆ దేశ కాంగ్రెస్ సభ్యులు కోరారు. అమెరికా పర్యటనకు రానున్న భారత ప్రధాని మోదీతో ఈ మేరకు చర్చించాలంటూ సుమారు 60 మంది కాంగ్ర�
Modi Govt | కుదిరితే అమ్ముకోవడం.. లేకపోతే దండుకోవడం.. ఇదీ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంగతి. దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది.