సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో దేశంలోనే రికార్డు స్థాయిలో ఏక కాలంలో 1.50 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
భారతదేశం ప్రపంచానికి అన్నం పెడుతుం ది. మీరేమీ దిగులు పడవలసిన పని లేదు... ఈ మాట మోదీ అనగానే ప్రపంచమంతా సంతోషించింది. దేశంలో ఆయన వ్యవసాయాన్ని ఎంత బాగా చేయిస్తున్నాడో అనుకొని మురిసిపోయింది. మరి దేశంలో ఏం జరిగ�
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
BJP | అంతర్జాతీయ కంపెనీలు భారత్ నుంచి పెద్దయెత్తున వెళ్లిపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అసంబంద్ధ నిర్ణయాలు, ఏకపక్ష విధానాలు, రాజకీయ ఒత్తిళ్లే దీనికి ప్రధాన కారణంగా పారిశ్రామిక రంగ నిపుణులు విశ్ల�
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి ఒక ప్రధానమైన చర్చాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేసే యోచనతో ముందుకురావడమే ఇందుకు కారణం. తొమ్మిదేండ్ల పాలనలో దీన్ని పట్టించుకోని నరేంద్�
పైసా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే మాడల్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై ప్రధాని మోదీ విమర్శలు ఎలా చేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిప�
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి నరేంద్ర మోదీ అంటూ జూలై-ఆగస్టు 2019 సంచికలో ‘బ్రిటిష్ హెరాల్డ్' వార్తా కథనం వెలువరించింది. ‘చాలా గొప్ప మ్యాగజైన్. భారత్ విశ్వగురు అయ్యింది’ అంటూ బీజేపీ నాయకులు ఆనాడ�
ఉమ్మడి పౌర స్మృతిపై ఏకాభిప్రాయం లేకున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు తొందరపాటు చర్యలు చేపట్టిందా? తాను అనుకున్న మూడు లక్ష్యాలను పూర్తి చేసుకోవాలన్న ఆత్రుత తప్ప గొప్ప ఆలోచన లేదా? అంటే.. అవునన్న విమర్శలు వ�
PM Modi | ప్రజల తిండికి భరోసా లేదు.. నీటికి గ్యారెంటీ లేదు.. చివరకు ఆరోగ్యానికీ విలువ లేదు.. ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన తీరు. అడ్డదిడ్డ నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలకు తిండి, నీళ్లను పిరం చేసిన మోదీ సర్కారు..
రైతుబంధు ద్వారా 70 వేల కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కానీ, మొదట్లో 13 కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ సంఖ్యను 3 కోట్లకు కుదించింది. ఇదీ �
మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 100 కోట్లు ఖర్చు చే సిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యా ఖ్యల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా?