ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో శనివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు �
పంట రుణాల మాఫీ సాధ్యం కాదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలి ఏర్పాట్లన�
గతం లో మంజూరైన రైల్వే వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాల్ (పీవోహెచ్)ను రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్గా అప్ గ్రేడ్ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్ తెలిపారు. కాజీపేట మండలం అయోధ్యపుర�
ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీ పీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం ప్రధాని హనుమకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో గురువారం వరంగల్ సీపీ, సీనియర్�
KTR | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని
PM Modi | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి.. మంచి మార్కులు సాధించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమను నమ్మి ఓటేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టు
తమిళనాడు గవర్నర్ చర్య ఆలోచనాపరులైన పౌరులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం కూడా. గవర్నర్ తన ఇష్టారాజ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులను పదవి నుంచి తొలగిస్తే, ఇక రాజ్యాంగ ప్రక్రియ అనే పదానికి అర్థం ఏమిటి
ములుగు జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈనెల 7, 8వ తేదీల్లో 48 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు మహబూబ
‘2024 ఏప్రిల్నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం’ అంటూ 2019 ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ�
ఆర్థిక రంగంలో తెలంగాణ ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ కేవలం తొమ్మిదేండ్లలోనే అనేక పెద్ద రాష్ర్టాలను వెనక్కినెట్టి గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది.
MLA Raghunandan Rao | దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నే�